ఎయిర్ స్ట్రైక్స్ కారణంగా సంఝౌతా ఎక్స్ప్రెస్ సేవలను పాకిస్తాన్ నిలిపేసింది. అయితే ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి భారత్, పాక్ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. వింగ్ కమాండర్ అభినందన్ ను.. భారత్కు అప్పగింత కార్యక్రమం పూర్తైన తర్వాత ఇరు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 3న మొదటి రైలు ఢిల్లీ నుంచి బయలుదేరనుందని.. తిరిగి సోమవారం లాహోర్ నుంచి రిటర్న్ కానుందని రైల్వే అధికారులు తెలిపారు.
రేపటి నుంచి ప్రారంభం కానున్న సంఝౌతా ఎక్స్ప్రెస్
- దేశం
- March 2, 2019
లేటెస్ట్
- రైతులను మోసం చేస్తున్నరు : మహేశ్వర్ రెడ్డి
- ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
- మోదీ.. హిందీ రాని ఇటాలియన్ కాదు: కంగనా రనౌత్
- బీఆర్ఎస్ అంతం కాదు : విజయశాంతి
- బ్రేక్ వేయబోయి.. యాక్సలరేటర్ తొక్కిన డాక్టర్
- మే18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల బంద్
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు..నిందితుల లిస్ట్లో ఆప్
- రిపేర్లకు ఎల్ అండ్ టీ ఓకే?
- భయం గుప్పిట్లో చిన్నోనిపల్లివాసులు
- కేజ్రీవాల్ను ఇరికించే కుట్రే: ఆతిశీ
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి