కాంట్రాక్టర్ మరణానికి కారణమైన.. కర్నాటక మంత్రి ఈశ్వరప్పతో రాజీనామా చేయించాలంటూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బెంగళూరులో సీఎం బసవరాజు బొమ్మై ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరికొందరు నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అవినీతిపరుడైన మంత్రి ఈశ్వరప్పను ప్రభుత్వం కాపాడేందుకు ప్రయత్నిస్తోందని AICC జనరల్ సెక్రటరీ రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. అవినీతి సొమ్మును సీఎం కార్యాలయం కూడా తీసుకుంటున్నందునే.. ఇప్పటి వరకు మంత్రిని అరెస్ట్ చేయలేదని అన్నారు.
#WATCH | Bengaluru: Several Congress leaders detained as they were marching towards CM Bommai's residence in view of their demand for Karnataka Minister KS Eshwarappas's resignation in connection with contractor Santosh Patil's death. pic.twitter.com/UhFlCyIqJJ
— ANI (@ANI) April 14, 2022
మరిన్ని వార్తల కోసం