స్వర్ణదేవాలయం ప్రార్థనల్లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

 స్వర్ణదేవాలయం ప్రార్థనల్లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

అమృత్సర్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అమృత్ సర్ స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అమృత్ సర్ సందర్శించిన ఆయన కుటుంబ సమేతంగా కుటుంబ సమేతంగా స్వర్ణ దేవాలయానికి వెళ్లారు. గోల్డెన్ టెంపుల్ జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ  సర్ణదేవాలయానికి రావాలన్న తన జీవితకాల కోరిక నెరవేరిందన్నారు. ప్రార్థనల అనంతరం ఎన్వీ రమణ కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు సన్మానించారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

తెలంగాణ జడ్జిలను వేరే రాష్ట్రాలకు పంపొద్దు

131 కిలోల కేక్ కట్ చేసిన గైక్వాడ్

గ్రామీణ రైతులకు అందుబాటులోకి డ్రోన్లు

నాన్నను చూసి.. నల్లకోటు వేసుకున్నా