సిద్దిపేట జిల్లాలో వడదెబ్బతో 20 మంది అస్వస్థత

సిద్దిపేట జిల్లాలో వడదెబ్బతో 20 మంది అస్వస్థత

సిద్దిపేట జిల్లాలో వడదెబ్బతో 20 మంది అస్వస్థత చెందారు. బాధితులు గజ్వేల్ మండలం దీలల్పూర్ పరిధిలోని వడ్డర గ్రామంలో రాళ్లు కొట్టుకొని జీవనం సాగిస్తుంటారు. వీళ్లంతా పనిచేస్తుండగా ఒక్కసారిగా నీరసించిపోయారు. దీంతో బాధితులను స్థానికులు గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు.