బిట్​ బ్యాంక్​: సామాజిక సాంస్కృతిక జాగృతి

బిట్​ బ్యాంక్​: సామాజిక సాంస్కృతిక జాగృతి
  •     సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు చేపట్టిన మొదటి వ్యక్తి రాజారామ్​మోహన్​ రాయ్​.
  • రాజా రామ్​మోహన్​రాయ్​కి రాజా అనే బిరుదు మొఘల్​ చక్రవర్తి రెండో అక్బర్​ ఇచ్చాడు. 
  •     పయనీర్​ ఆఫ్​ న్యూ ఇండియా అని రాజా రామ్​మోహన్​ రాయ్​ను అంటారు. 
  •     రాజారామ్​మోహన్​ రాయ్​​ బ్రహ్మసమాజ్​ను 1828లో స్థాపించారు. 
  •     రాజారామ్​మోహన్​ రాయ్​ పోరాటం ఫలితంగా బ్రిటిష్​ గవర్నర్ జనరల్​ విలియం బెంటింక్​ 1829లో సతీసహగమనాన్ని నిషేధించారు. 
  •     తత్వబోధిని సభను దేవేంద్రనాథ్​ ఠాగూర్​ 
  • స్థాపించారు. 
  •     బ్రహ్మ సమాజ సూత్రాలను క్రోడీకరించి దేవేంద్రనాథ్​ ఠాగూర్​ బ్రహ్మ ధర్మం అనే గ్రంథాన్ని రచించాడు.
  •     ఇండియన్​ రీఫార్మ్​ అసోసియేషన్​ అనే సంస్థను కేశవ చంద్రసేన్​ స్థాపించారు. 
  •     అంటరానితనాన్ని నివారించడం కోసం సాధారణ బ్రహ్మ సమాజ్​ ధాస్​ ఆశ్రమం స్థాపించారు. 
  •     రాజారామ్​మోహన్​ రాయ్​ బ్రహ్మ సేవది అనే బ్రాహ్మణ పత్రికను ప్రచురించి క్రైస్తవ మతంలోని లోపాలను ఎత్తిచూపాడు. 
  •     రెండో  అక్బర్​ ప్రతినిధిగా రాజారామ్​మోహన్​ రాయ్​ 1831లో ఇంగ్లండ్​ వెళ్లాడు.
  •     సులభ్​ సమాచార్​ అనే వార్తా పత్రికను కేశవ చంద్రసేన్​ ప్రచురించారు. 
  •     భారతదేశం తన విలువైన పుత్రుణ్ని కోల్పోయింది అని కేశవ చంద్రసేన్​ మరణం గురించి మాక్స్​ముల్లర్​ వ్యాఖ్యానించారు. 
  •     చాంపియన్​ ఆఫ్​ ఉమెన్స్​ రిఫార్మ్​ ఇన్​ ఇండియా అనే బిరుదు ఈశ్వర్​ చంద్ర విద్యాసాగర్​కు ఉండేది. 
  •     భారతదేశ మొదటి జాతీయ కవి హ్నేనీ వివియోన్​ డిజిరాయో.
  •     డిప్రెస్డ్​ క్లాసెస్​ మిషన్​ ఇన్​ ఆఫ్​ ఇండియా అనే సంస్థను విదల్​ రాంజీ షిండే స్థాపించారు. 
  •     ప్రార్థన సమాజం ఆధ్వర్యంలో వెలువడిన పత్రిక సుబోధ.
  •     1884లో పూనాలో దక్కన్​ ఎడ్యుకేషనల్​ సొసైటీని జి.జి.అగార్కర్​ స్థాపించారు. 
  •     శారదా సదన్​కు మరో పేరు ముక్తిసదన్​.
  •     సార్వజనిక సభను వాసుదేవ స్థాపించారు. 
  •     మరణం, జననం, గతించిన గతాన్ని తిరిగి పునరుద్ధరించలేవని ఎం.జి.రన్​డే అన్నారు. 
  •     బొంబాయిలో హిందూ లేడీస్​ సోషల్​ క్లబ్​ను రమాబాయి రనడే స్థాపించారు. 
  •     స్వరాజ్య అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన సంస్థ ఆర్య సమాజం.
  •     దయానంద అసలు పేరు మూలశంకర్​.
  •     ఆర్య సమాజం లక్ష్యం వేద సంస్కృతిని పరిరక్షించడం.
  •     డి.కె.కార్వే భారతరత్న అవార్డ్​ పొందిన సంవత్సరం 1958.
  •     స్వామి విరజానంద సలహా మేరకు మూలశంకర్​ అనే తన పేరును దయానంద సరస్వతిగా మార్చుకున్నాడు.
  •     సమాచార చంద్రిక అనే పత్రికను రాధాకాంతదేవ్​ స్థాపించారు. 
  •     రామకృష్ణ పరమహంస అసలు పేరు గంగోధర్​ ఛటోపాధ్యాయ.
  •     హిందీని జాతీయ భాషగా ప్రకటించాలని పేర్కొన్న మొదటి వ్యక్తి దయానంద సరస్వతి.
  •     స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్​ను 1897లో బెలూర్​(బెంగాల్​)లో స్థాపించారు.
  •     1846లో ఆగ్రాలో రాధాసామిసత్సంగ్​ స్థాపించింది తులసీరామ్​.
  •     రామకృష్ణ మిషన్​ ప్రచురించిన వార్తా పత్రిక హితబోధిని. 
  •     ఖేత్రిరాజు సలహా మేరకు నరేంద్రనాథ్​ తన పేరును ఖేత్రిరాజుగా మార్చుకున్నాడు. 
  •     రామకృష్ణ మఠాన్ని 1887లో స్థాపించారు.
  •     రామకృష్ణ మిషన్​ మరో పేరు వేదాంతోద్యమం.
  •     దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్​ సొసైటీ) న్యూయార్క్​ నగరంలో స్థాపించారు. 
  •     దివ్యజ్ఞాన సమాజం ప్రధాన లక్ష్యం మానవ సేవ.
  •     మద్రాస్​ సంఘ సంస్కరణ సభను అనీబిసెంట్​ స్థాపించారు.
  •     ఆల్​ ఇండియా హోమ్​ హెల్​ లీగ్​ మొదటి కార్యదర్శి అరుండేల్​.
  •     జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా అనీబిసెంట్​ ఎన్నికయ్యారు.
  •     ఎట్​ ది ఫీట్​ ఆఫ్​ ది మాస్టర్ అనే పుస్తకాన్ని జిడ్డు కృష్ణమూర్తి రచించారు. 
  •     అనీబిసెంట్​కు డాక్టర్ ఆఫ్​ లెటర్స్​ బిరుదును కాశీ హిందూ విశ్వవిద్యాలయం ప్రదానం చేసింది.
  •     భారతదేశంలో మొదటి మహిళా గ్రాడ్యుయేట్​ కాదంబరి గంగూలీ.
  •     బంకించంద్ర చటర్జీ తన ఆనంద్​మఠ్​ పుస్తకాన్ని 1893లో రచించారు.
  •     వందేమాతరాన్ని ఆంగ్లంలోకి అరవింద్​ ఘోష్​ అనువదించారు. 
  •     గుజరాత్​ అగ్రకులాల ఆధిపత్యానికి  వ్యతిరేకంగా పోరాటం చేసిన మొదటి వ్యక్తి ఎ.కె.గోపాలన్​.
  •     దర్పణ్​ అనే జర్నల్​ను నడిపింది బాలశాస్త్రి జంబేకర్​. 
  •     కర్సందాస్​ ముల్షీ.. సత్యప్రకాష్​ పత్రిక ద్వారా అగ్రకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. 
  •     జాషువా వ్యతిరేక సంకేతాలు ఇచ్చి మొదటి వ్యక్తి జ్యోతిబా పూలే.