Farmer\'s

రైతులకు ఇబ్బంది కలగొద్దు

ప్రత్యేక అధికారి హరిచందన నర్సాపూర్, కౌడిపల్లి వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఉమ్మడి

Read More

ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపడదు : రఘునందన్ రావు

ఎంపీ రఘునందన్ రావు కౌడిపల్లి, వెలుగు: ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపడదని ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సోమవారం మహమ్మద్ నగర్

Read More

పత్తి పంటను అగ్గువకు అమ్ముకోవద్దు : మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: మార్కెట్​లో పత్తి పంటను అగ్గువకు అమ్ముకుని నష్టపోవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. రాష్ట్రంలో రైతులు నష్టపోకుండా

Read More

నకిలీ పురుగు మందులతో పంట నష్టపోయా..

ఫెర్టిలైజర్ షాపు ముందు బాధిత రైతు ధర్నా పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్  నల్లబెల్లి, వెలుగు: నకిలీ పురుగు మందులు ఇచ్చిన ఫెర్టిలైజర

Read More

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

కారేపల్లి, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వైరాఎమ్మెల్యే రాందాస్ నాయక్ సూచించారు. మండలంలోని

Read More

రైతులకు మేలు చేయడమే లక్ష్యం : చిక్కుడు వంశీకృష్ణ

వంగూరు, వెలుగు: రైతులకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ ప్రై

Read More

రైతులకు అండగా ఉంటాం : ఎమ్యెల్యే అనిరుధ్​రెడ్డి

నవాబుపేట, వెలుగు: రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్యెల్యే అనిరుధ్​రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని కొల్లూరు గ్రామం

Read More

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి : అన్వేష్ రెడ్డి

బజార్ హత్నూర్, వెలుగు: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్​జిల్లా

Read More

రైతులకు గుడ్ న్యూస్: ప్రతి గింజను ప్రభుత్వమే కొంటది

వడ్ల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశాం పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి సీతక్క ములుగు, వెలుగు : రైతు

Read More

ప్రాణాలు తీస్తున్న వడ్ల కుప్పలు...రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు

మెదక్​/శివ్వంపేట, వెలుగు : వాహనాలు తిరిగే రోడ్లపై వడ్లు ఆరబోయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.  శనివారం రాత్రి మనోహరాబాద్ మండలం పోతారం వద్ద ట

Read More

మొండికేస్తున్న మిల్లర్లు .. మొదలుకాని కొనుగోళ్లు! వడ్ల కొనుగోలులో వీడని పరేషాన్

  ఓ వైపు వర్షాలతో రైతుల్లో బుగులు రాష్ట్రవ్యాప్తంగా 7,572 కొనుగోలు సెంటర్లకు ఇప్పటికి మొదలైనవి 4,598 కేంద్రాలే మిల్లర్లతో పూర్తికాని చర

Read More

దివిస్ కంపెనీపై చర్యలు తీసుకోవాలి : రైతులు

చౌటుప్పల్ వెలుగు : దివిస్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం దివిస్ ఫార్మా కంపెనీ ఎ

Read More

రైతులను వెంటాడుతున్న  అకాల వర్షం..తడిసి ముద్దవుతున్న ధాన్యం

 పర్మల్లలో కొట్టుకపోయిన వడ్లు లింగంపేట,వెలుగు: వానలు కురుస్తాయని వాతావరణశాఖ సూచనలు లేవు. పగలు ఎండ,అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతం అవుతోం

Read More