Farmer\'s
పుట్ల కొద్దీ సన్నొడ్లు .. మార్కెట్కు పోటెత్తుతున్న ధాన్యం
రూ.500 బోనస్తో భారీగా పెరిగిన సన్నాల సాగు పోయినేడు 25.05 లక్షల ఎకరాలు.. ఈసారి 40.44 లక్షల ఎకరాలు ఇప్పటిదాకా సన్నాలు, దొడ్డు వడ్లు కలిపి
Read Moreదళారులకు వడ్లు అమ్మొద్దు : ఎస్పీ అఖిల్ మహాజన్
ఎల్లారెడ్డిపేట,వెలుగు : దళారులకు వడ్లు అమ్మి రైతులు మోసపోవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లోని పలు గ్ర
Read Moreకొనుగోళ్లు ఆలస్యంతో రైతులకు నష్టం: మాజీ మంత్రి హరీశ్రావు
సిద్దిపేట(నంగునూరు), వెలుగు: రైతు రుణమాఫీతో పాటు వడ్ల కొనుగోళ్లను నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీ
Read Moreరైతులను ఇబ్బంది పెడ్తే కఠిన చర్యలు : మంత్రి జూపల్లి కృష్ణారావు
కొండూరు గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కొల్లాపూర్, వెలుగు: మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎ
Read Moreధాన్యం కొనుగోలు చేయక రైతుల ఇక్కట్లు : రామచంద్రారెడ్డి
కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బీజేపీ నాయకులు గద్వాల టౌన్, వెలుగు: ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో జిల్లాలో రై
Read Moreహరీశ్రావుకు చేదు అనుభవం
మీడియాతో మాట్లాడుతుండగా వాగ్వాదానికి దిగిన రైతు బీఆర్ఎస్ హయాంలో పీఏసీఎస్లో రూ.45 లక్షలు అవినీతి జరిగినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీత న
Read Moreరైతులను ఇబ్బంది పెడితే చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
హాలియా, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులు, నిర్వాహకులను హెచ్చరించారు. మంగళవారం
Read Moreమునగసాగుతో అధిక లాభాలు : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
చండ్రుగొండ, వెలుగు : లాభాలు అధికంగా వచ్చే మునగ సాగుపై రైతులు దృష్టి సారించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. మంగళవార
Read Moreమార్కెట్ సిబ్బందిపై ఖమ్మం కలెక్టర్ ఫైర్
ఖమ్మం పత్తి మార్కెట్ సిబ్బంది, దళారులపై జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. MSP ధర కంటే తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేయడం కలెక్టర్ స
Read Moreరైతుల ఆందోళన.. ఆలస్యంగా కొనుగోలు
వరంగల్ సిటీ, వెలుగు : పత్తిని కొనుగోలు చేయాలని వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. రెండు రోజుల తర్వాత తెల్
Read Moreవడ్లు తూకం వేయడం లేదని రైతుల ధర్నా
మెదక్, వెలుగు : కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు అవుతున్నా వడ్లు తూకం వేయడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్
Read Moreపల్లి రైతుకు దక్కని ‘మద్దతు’
వనపర్తి, వెలుగు : వనపర్తి అగ్రికల్చర్ మార్కెట్లో పల్లి రైతులకు కనీస మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు ఆందో
Read Moreరైస్ మిల్లర్లు కుమ్మకై వడ్లు కొనడంలేదు : నల్గొండలో రైతుల ఆందోళన
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కోదాడ, నల్గొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
Read More












