Farmer\'s

లంచం ఇస్తేనే పంట రుణాల రెన్యువల్

మరిపెడ,వెలుగు: రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించినా  పంట రుణాల రెన్యువల్ కోసం  రైతులను బ్యాంకు సిబ్బంది తీవ్ర ఇబ్బందుల కు గురి చేస్తున్నారు. లంచం

Read More

రైతులపై తేనెటీగల దాడి.. ఇద్దరికి గాయాలు

ములుగు, వెలుగు : వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్తే తేనెటీగలు దాడి చేయడంతో ఇద్దరు రైతులు గాయపడ్డారు. గ్రామస్తుల కథనం ప్రకారం..ములుగు జిల్లాలోని ములుగు

Read More

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. జన్నారంలో ఆందోళన

అధికారుల హామీతో విరమణ జన్నారం, వెలుగు :  యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన రైతులు మండల కేం

Read More

మహబూబాబాద్ లో పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి : శశాంక

మహబూబాబాద్/మరిపెడ, వెలుగు : పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్‌‌ కలెక్టర్‌‌ శశాంక ఆదేశి

Read More

రైతులకు ఎరువుల కొరత రావొద్దు : వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ

జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ సిద్దిపేట రూరల్, వెలుగు :  జిల్లాలోని రైతులకు ఎరువుల  కొరత రాకుండా చూడాలని జడ్పీ  చైర్ పర్సన్ వేలేట

Read More

సోయా రైతులను ఆదుకోవాలి

భైంసా, వెలుగు:  వైరస్​ సోకి పంట నష్టపోయిన సోయా రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి శుక్రవారం డిమాండ్​ చేశారు.

Read More

కడెం ప్రాజెక్ట్ ఆయకట్టు..రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందవద్దు

కడెం, వెలుగు : సాగునీటి సరఫరా విషయంలో కడెం ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని రైతుల ఎలాంటి ఆందోళనకు గురికావద్దని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. క

Read More

పాలమూరు ప్రాజెక్ట్‌ ఓపెనింగ్​ పెద్ద మోసం : డీకే అరుణ

మహబూబ్‌‌నగర్ అర్బన్, వెలుగు : పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం పెద్ద మోసం, దగా అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అ

Read More

వానాకాలం సాగు.. 12 లక్షల ఎకరాలు తగ్గింది

  వానాకాలం సాగు.. 12 లక్షల ఎకరాలు తగ్గింది ఈసారి కోటి 24 లక్షల ఎకరాల్లోనే సాగైన పంటలు నిరుడు కోటి 36 లక్షల ఎకరాల్లో సాగుచేసిన రైతులు

Read More

దండుగ అన్న వ్యవసాయం పండుగైంది : గండ్ర వెంకటరమణారెడ్డి

మొగుళ్లపల్లి, వెలుగు : గత పాలకుల నిర్లక్ష్యంతో రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని, దండుగ అన్న వ్యవసాయం సీఎం కేసీఆర్‌‌‌‌‌‌&zwn

Read More

లింగంపేటలో పట్టాలు ఇవ్వాలని రైతుల ధర్నా

లింగంపేట, వెలుగు: తాము సాగు చేస్తున్న అసైన్డ్​ ​భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్​చేస్తూ బుధవారం నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్, వెంకంపల్లి, లింగంపల్ల

Read More

రుణమాఫీ చేస్తలేరని కెనరా బ్యాంకు ఎదుట రైతుల బైఠాయింపు

అడ్డుపడ్డ పోలీసుల కాళ్లపై పడ్డ అన్నదాతలు నల్గొండ అర్బన్, వెలుగు :  రుణమాఫీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చి నెలలు గడుస్తున్నా బ్యాంకర్లు పట్టించుక

Read More

కొత్త క్రాప్​ లోన్లు వెంటనే ఇవ్వాలి : తేజస్ నందలాల్

వనపర్తి, వెలుగు : రుణ మాఫీ చేయడం ద్వారా లబ్ధి పొందిన ప్రతి రైతుకు వెంటనే క్రాప్​ లోన్లు ఇవ్వాలని కలెక్టర్  తేజస్ నందలాల్ పవార్  బ్యాంకు అధిక

Read More