Farmer\'s

అర్హులైన రైతులకు రుణమాఫీ అందాలి : సీఎస్ శాంతి కుమారి

ఖమ్మం టౌన్,వెలుగు: అర్హులైన రైతులకు లక్ష రూపాయల  రుణమాఫీ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  సూచించారు. బుధవా

Read More

24 గంటల కరెంటన్నరు..ఏమైంది? : రైతులు

   నల్గొండ జిల్లా చెరుకుపల్లి సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా    ఏఈ హామీతో విరమణ కేతేపల్లి (నకిరేకల్), వెలుగు : 24 గంటలు క

Read More

మా భూములు మాకేనని... సర్కారుపై రైతుల భూపోరాటం

నేదునూరు , తోటపల్లి రిజర్వాయర్ల కోసం తీసుకున్న భూములు తిరిగివ్వాలని డిమాండ్ నాడు అగ్గువకు తీసుకున్న సర్కారు ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పే

Read More

గృహలక్ష్మిలో పేరు రాలేదని దళితుల నిరసన

గన్నేరువరం, వెలుగు: గృహలక్ష్మీ స్కీములో పేరు రాలేదని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో మంగళవారం దళితులు నిరసన చేపట్టారు. గృహలక్ష్మి ప

Read More

2.18 లక్షల టన్నుల యూరియా స్టాక్​: మంత్రి నిరంజన్‌‌రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో 2.18 లక్షల  టన్నుల యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌‌రెడ్డి వెల్లడించారు. &n

Read More

పరిహారం కోసం రైతుల రాస్తారోకో

నల్లబెల్లి, వెలుగు : వడగండ్ల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించాలంటూ కాంగ్రెస్‌‌ లీడర్లు, రైతులు ఆందోళనకు దిగారు. శనివారం

Read More

యూరియా కోసం రైతుల పడిగాపులు.. పట్టించుకోని అధికారులు

సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఎన్ని గంటలు ఎదురు చూసినా అధికారులు యూరియ

Read More

సమిట్​కు ఒడిశా మహిళా రైతులు

భువనేశ్వర్: ఒడిశాకు చెందిన ఇద్దరు మహిళా రైతులు జీ-20 సదస్సులో సెప్టెంబర్ 9-–10 తేదీల్లో మిల్లెలట్​సాగు, వంటలపై వివరించనున్నారు. ఒడిశా మిల్లెట్ మ

Read More

టమాటాకిలో రూ.3.. రోడ్డు పక్కన పారబోసిన రైతులు

కర్నూల్: ఆగస్టులో ఆల్‌‌టైమ్ రికార్డుతో మోత మోగించిన టమాటా ధరలు.. ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. గత నెలలో కిలో రూ.200పైగా ధరతో రైతులకు సిరు

Read More

బహదూర్‍గుడలో నీట మునిగిన రోడ్లు

 కల్వర్టు మూసేయడంతోనే సమస్య వచ్చిందన రైతులు భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ మండల పరిధి బహదూర్గుడ గ్రామంలోని చెరువు నిండింది. దీ

Read More

ప్రాధాన్యతా క్రమంలో లక్ష రుణమాఫీ.. మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, వెలుగు : ప్రాధాన్యతా క్రమంలో  లక్ష రూపాయల రుణాలు మాఫీ చేస్తామని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఇప్పటికే రూ.లక్ష లోపు ఉన్న పంట రుణాలను మాఫీ

Read More

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: పొంగులేటి

చండ్రుగొండ/పాల్వంచ రూరల్/కల్లూరు, వెలుగు: ఎవరూ అధైర్య పడొద్దని, వచ్చేది కాంగ్రెస్​ప్రభుత్వమేనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చెప్పారు. బుధవార

Read More

సెప్టెంబర్‬లోనైనా వర్షాలు పడతాయా?

ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం నమోదుకావడంతో రైతులు రానున్న సెప్టెంబర్ నెలపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ వారికి వాతావరణ శాస్త్రవేత్తలు చేదు వార్త చెప్పార

Read More