Farmer\'s

కూతురి పెండ్లి, వ్యవసాయం కోసం అప్పులు.. తీర్చేదారి లేక భార్యాభర్త ఆత్మహత్య

కూతురు పెండ్లి, వ్యవసాయం కోసం అప్పులు.. తీర్చే దారి లేక సంసారంలో గొడవలు   ఆవేశంలో పురుగుల మందు తాగిన భార్య.. బతికి  ఏం చేయాలంటూ మిగిల

Read More

Good News: సన్నాల సంబురం .. రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ

  క్వింటాకు రూ. 500 చొప్పున వేస్తున్న సర్కారు ఇప్పటికే పలువురి అకౌంట్లలోకి నగదు  ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు  జగిత్యాల జ

Read More

ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, వెలుగు : ఆయిల్ పామ్ సాగు చేసి అధిక ఆదాయం పొందాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ రైతులకు సూచించారు. మంగళవారం చివ్వేంల మండలం దూరాజ్ పల్లి బ్రా

Read More

బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ దే : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, వెలుగు: రైతులకు మద్దతు ధరతోపాటు బోనస్ అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రె

Read More

భూ సేకరణకు రైతులు సహకరించాలి : ఆర్డీవో రాంమూర్తి

 కోహెడ, వెలుగు: గౌరవెల్లి  ప్రాజెక్టు నుంచి వచ్చే కెనాల్​ కోసం భూ సేకరణకు రైతులు సహకరించాలని ఆర్డీవో రాంమూర్తి కోరారు. సోమవారం కోహెడ జీపీలో

Read More

యాసంగికి రెడీ .. 2.36 లక్షల ఎకరాల్లో వరి సాగు

ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ఏర్పాట్లు  యాక్షన్ ​ప్లాన్ రెడీ చేసిన వ్యవసాయ శాఖ కామారెడ్డి, వెలుగు :  కామారెడ్డి జిల్లాలో రైతులు

Read More

సన్నాలకు బోనస్​తోరైతుకు అదనపు ఆదాయం : రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో సన్నాలు సాగు చేసిన ఒక్కో రైతుకు ఎకరానికి రూ.28వేల నుంచి రూ.31వేల వరకు ఆర్థి

Read More

ఊరికో డిజిటల్ సర్వే మ్యాప్.. సర్వే నంబర్లు , బై నంబర్ల వారీగా హద్దులు

ఏడాదిలోపు సిద్ధం చేసేందుకు సర్కారు ప్రణాళిక ఎవరికీ భూ సమస్యలు లేకుండా పక్కాగా కసరత్తు ప్రభుత్వ, అటవీ, వక్ఫ్, ఎండోమెంట్ భూములకూ కంచెలు హైదర

Read More

నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నకిరేకల్, వెలుగు :  నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు సూచించారు. శుక్రవారం నకిరేకల్ మండలం, గోరి

Read More

ప్రతి గింజనూ కొంటాం: కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి, వెలుగు : రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. శుక్రవారం భువనగిరి మండలం నందనం ఐకేపీ సెంటర్​ను

Read More

పుట్ల కొద్దీ సన్నొడ్లు .. మార్కెట్​కు పోటెత్తుతున్న ధాన్యం

రూ.500 బోనస్​తో భారీగా పెరిగిన సన్నాల సాగు  పోయినేడు 25.05 లక్షల ఎకరాలు.. ఈసారి 40.44 లక్షల ఎకరాలు ఇప్పటిదాకా సన్నాలు, దొడ్డు వడ్లు కలిపి

Read More

దళారులకు వడ్లు అమ్మొద్దు : ఎస్పీ అఖిల్ మహాజన్

ఎల్లారెడ్డిపేట,వెలుగు : దళారులకు వడ్లు అమ్మి రైతులు మోసపోవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లోని పలు గ్ర

Read More

కొనుగోళ్లు ఆలస్యంతో రైతులకు నష్టం: మాజీ మంత్రి హరీశ్​రావు

సిద్దిపేట(నంగునూరు), వెలుగు: రైతు రుణమాఫీతో పాటు వడ్ల కొనుగోళ్లను నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్  ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీ

Read More