Farmer\'s

రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తా : బీర్ల ఐలయ్య

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  యాదగిరిగుట్ట, వెలుగు : నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలను తీర్చడమే తన ప్రథమ కర్తవ్యమని ప్రభుత్వ విప

Read More

యాసంగికి 50 వేల క్వింటాళ్ల విత్తనపు వడ్లు సిద్ధం

విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్​ అన్వేశ్​రెడ్డి వెల్లడి హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ యాసంగి కోసం రైతులకు అందుబాటులో ఉండేలా ఆ

Read More

స్వయంగా ప్రధాని మోడీనే చెప్పారు.. తొందరగా చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

నిజామాబాద్‎లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని స్వయంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చారని.. ప్రధాని మాటలకు అనుగుణంగా త్వరగా కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‎

Read More

మూడు రోజుల రైతు పండగ ప్రారంభం : కలెక్టర్​ రాహుల్​రాజ్

మెదక్​టౌన్, వెలుగు: రైతుల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలపై అవగాహన కల్పించేందుకు మూడు రోజుల రైతు పండుగ నిర్వహిస్తున్నట్లు కలెక

Read More

మామునూర్‍ ఎయిర్‍పోర్ట్ భూముల్లో.. ఇదే ఆఖరు పంట

వరంగల్‍, వెలుగు:వరంగల్‍ మామునూర్‍ ఎయిర్‍పోర్ట్ కు భూములు ఇచ్చిన రైతులు ఆఖరి పంట సాగు చేస్తున్నారు. వారసత్వంగా వచ్చిన భూముల్లో పంటలు సా

Read More

స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేయాలి : రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్

జన్నారం, వెలుగు: రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని గతంలో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ

Read More

రైతుల ఖాతాల్లో రూ.కోటి 83 లక్షలు : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్/ఖానాపూర్/జైపూర్, వెలుగు: రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని కొనుగోళ్ల సెంటర్లలో కొన్న వరి ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్

Read More

కూతురి పెండ్లి, వ్యవసాయం కోసం అప్పులు.. తీర్చేదారి లేక భార్యాభర్త ఆత్మహత్య

కూతురు పెండ్లి, వ్యవసాయం కోసం అప్పులు.. తీర్చే దారి లేక సంసారంలో గొడవలు   ఆవేశంలో పురుగుల మందు తాగిన భార్య.. బతికి  ఏం చేయాలంటూ మిగిల

Read More

Good News: సన్నాల సంబురం .. రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ

  క్వింటాకు రూ. 500 చొప్పున వేస్తున్న సర్కారు ఇప్పటికే పలువురి అకౌంట్లలోకి నగదు  ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు  జగిత్యాల జ

Read More

ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, వెలుగు : ఆయిల్ పామ్ సాగు చేసి అధిక ఆదాయం పొందాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ రైతులకు సూచించారు. మంగళవారం చివ్వేంల మండలం దూరాజ్ పల్లి బ్రా

Read More

బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ దే : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, వెలుగు: రైతులకు మద్దతు ధరతోపాటు బోనస్ అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రె

Read More

భూ సేకరణకు రైతులు సహకరించాలి : ఆర్డీవో రాంమూర్తి

 కోహెడ, వెలుగు: గౌరవెల్లి  ప్రాజెక్టు నుంచి వచ్చే కెనాల్​ కోసం భూ సేకరణకు రైతులు సహకరించాలని ఆర్డీవో రాంమూర్తి కోరారు. సోమవారం కోహెడ జీపీలో

Read More

యాసంగికి రెడీ .. 2.36 లక్షల ఎకరాల్లో వరి సాగు

ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ఏర్పాట్లు  యాక్షన్ ​ప్లాన్ రెడీ చేసిన వ్యవసాయ శాఖ కామారెడ్డి, వెలుగు :  కామారెడ్డి జిల్లాలో రైతులు

Read More