Farmer\'s

ప్రతీ రైతు కష్టాన్ని తీర్చేందుకు కృషి: ప్రధాని మోదీ

  వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ 50 రోజుల్లో 11 కోట్ల మందితో కనెక్ట్​ అయింది లబ్ధిదారుల ఇంటి వద్దకే మోదీ గ్యారంటీల గాడి వస్తున్నది

Read More

రైతులపై మాజీ ఎమ్మెల్యేది మొసలి కన్నీరు

మల్యాల, వెలుగు: రైతులపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. శనివారం ఆయ

Read More

ఆవేశానికి లోనై.. చట్టాన్ని అతిక్రమించొద్దు : ఆశిష్​సాంగ్వాన్

   ఇథనాల్ ఫ్యాక్టరీ బాధిత రైతులతో కలెక్టర్   నిర్మల్, వెలుగు: రైతులు చట్టాన్ని అతిక్రమించి.. ఎలాంటి చర్యలకు పాల్పడొద్దని

Read More

ప్రజాపాలన గ్రామసభ రసాభాస.. రైతులపై తహసీల్దార్​ ఆగ్రహం

శివ్వంపేట, వెలుగు :  మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్​పల్లిలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన గ్రామసభ రసాభాసగా మారింది.బీఆర్ఎస్ లీడర్ భూములు కబ్జా

Read More

కేంద్రమంత్రి చొరవతో రైతుల పొలాలకు దారి

ముదిగొండ, వెలుగు : ముదిగొండకు చెందిన రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఖమ్మం కోదాడ జాతీయ రహదారిపై దారి  వదలాలని పలుమార్లు కోరారు. దీనిపై స్పందించిన క

Read More

డిగ్గర్తో రైతులకు డబ్బు ఆదా

చిన్నచింతకుంట, వెలుగు: డిగ్గర్​ యంత్రంతో వేరుశనగ తీయడం ద్వారా రైతులకు డబ్బు ఆదా అవుతుందని నూనె గింజల శాస్త్రవేత్త వాణిశ్రీ తెలిపారు. మండలంలోని అమ్మపూర

Read More

మా భూములు కబ్జా చేసిండ్రు..ఎమ్మెల్యే ముందే రైతుల ఆందోళన

మెదక్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ప్రజా పాలన సమావేశం రసాభసగా మారింది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి ముందు రైతలు ఆందోళనకు దిగారు. తమ భూములు

Read More

ఎన్ హెచ్–63 బైపాస్​కు భూములియ్యం.. సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల ధర్నా

మెట్ పల్లి, వెలుగు: నేషనల్​హైవే–63 బైపాస్ కోసం చేపట్టిన భూసర్వేను వెంటనే నిలిపివేయాలని జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలానికి చెందిన రైతులు డిమాండ

Read More

కాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం.. భారీగా తగలబడుతున్న పత్తి

ములుగు జిల్లా జాకారం గ్రామ సమీపంలో ఉన్న రాజరాజేశ్వరి కాటన్ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా పత్తి దగ్ధమైంది. విషయం తెలియగాన

Read More

బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలపై..అబద్ధాలెందుకు?

బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు లేవన్నట్టు, రైతుల కోసం తాము ఏదో ఉద్ధరించినట్టు స్వేద పత్రం విడుదల చేసింది బీఆర్​ఎస్. వ్యవసాయంలో బీఆర్​ఎస్ పాలకులు

Read More

రేవంత్, సీతక్క ఫొటోలకు క్షీరాభిషేకం

ములుగు, వెలుగు : కాంగ్రెస్​ నాయకులు, రైతులు మంగళవారం ములుగులో  సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి సీతక్క ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. వడ్లను మద్దతు ధరకు

Read More

రైతులకు పెట్టుబడి సాయం వెంటనే అందించాలి

 సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి కొమురవెల్లి, వెలుగు: రైతులకు పెట్టుబడి సాయం డబ్బులను వెంటనే  రైతుల ఖాతాల్లో జ

Read More

యాసంగిలో కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టుకు సాగునీరు​​​​​​​

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రభుత్వ ఆదేశాల మేరకు కోయిల్ సాగర్  ప్రాజెక్ట్  కింద యాసంగి సాగుకు నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ జి. రవిన

Read More