Farmer\'s

ఊరికో డిజిటల్ సర్వే మ్యాప్.. సర్వే నంబర్లు , బై నంబర్ల వారీగా హద్దులు

ఏడాదిలోపు సిద్ధం చేసేందుకు సర్కారు ప్రణాళిక ఎవరికీ భూ సమస్యలు లేకుండా పక్కాగా కసరత్తు ప్రభుత్వ, అటవీ, వక్ఫ్, ఎండోమెంట్ భూములకూ కంచెలు హైదర

Read More

నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నకిరేకల్, వెలుగు :  నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు సూచించారు. శుక్రవారం నకిరేకల్ మండలం, గోరి

Read More

ప్రతి గింజనూ కొంటాం: కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి, వెలుగు : రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. శుక్రవారం భువనగిరి మండలం నందనం ఐకేపీ సెంటర్​ను

Read More

పుట్ల కొద్దీ సన్నొడ్లు .. మార్కెట్​కు పోటెత్తుతున్న ధాన్యం

రూ.500 బోనస్​తో భారీగా పెరిగిన సన్నాల సాగు  పోయినేడు 25.05 లక్షల ఎకరాలు.. ఈసారి 40.44 లక్షల ఎకరాలు ఇప్పటిదాకా సన్నాలు, దొడ్డు వడ్లు కలిపి

Read More

దళారులకు వడ్లు అమ్మొద్దు : ఎస్పీ అఖిల్ మహాజన్

ఎల్లారెడ్డిపేట,వెలుగు : దళారులకు వడ్లు అమ్మి రైతులు మోసపోవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లోని పలు గ్ర

Read More

కొనుగోళ్లు ఆలస్యంతో రైతులకు నష్టం: మాజీ మంత్రి హరీశ్​రావు

సిద్దిపేట(నంగునూరు), వెలుగు: రైతు రుణమాఫీతో పాటు వడ్ల కొనుగోళ్లను నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్  ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీ

Read More

రైతులను ఇబ్బంది పెడ్తే కఠిన చర్యలు : మంత్రి జూపల్లి కృష్ణారావు 

కొండూరు గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కొల్లాపూర్, వెలుగు: మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎ

Read More

ధాన్యం కొనుగోలు చేయక రైతుల ఇక్కట్లు : రామచంద్రారెడ్డి

      కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బీజేపీ నాయకులు గద్వాల టౌన్, వెలుగు: ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో జిల్లాలో  రై

Read More

హరీశ్​రావుకు చేదు అనుభవం

మీడియాతో మాట్లాడుతుండగా వాగ్వాదానికి దిగిన రైతు బీఆర్ఎస్​ హయాంలో పీఏసీఎస్​లో రూ.45 లక్షలు అవినీతి జరిగినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీత  న

Read More

రైతులను ఇబ్బంది పెడితే చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

హాలియా, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులు, నిర్వాహకులను హెచ్చరించారు. మంగళవారం

Read More

మునగసాగుతో అధిక లాభాలు : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్

చండ్రుగొండ, వెలుగు : లాభాలు అధికంగా వచ్చే మునగ సాగుపై రైతులు దృష్టి  సారించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ సూచించారు. మంగళవార

Read More

మార్కెట్ సిబ్బందిపై ఖమ్మం కలెక్టర్ ఫైర్

ఖమ్మం పత్తి మార్కెట్ సిబ్బంది, దళారులపై జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. MSP ధర కంటే తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేయడం కలెక్టర్ స

Read More

రైతుల ఆందోళన.. ఆలస్యంగా కొనుగోలు

వరంగల్ సిటీ, వెలుగు :  పత్తిని కొనుగోలు చేయాలని వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. రెండు రోజుల తర్వాత  తెల్

Read More