
Hyderabad news
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి, వెలుగు : అర్హులైన ప్రతీ జర్నలిస్టుకూ ఇళ్ల స్థలం మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కూసుమంచిలోని విజయరామ ఫంక్షన్
Read Moreజగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా యాదగిరిబాబు
మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మెట్పల్లికి చెందిన రాచకొండ యాదగిరిబాబు నియమితు
Read Moreఒలింపియాడ్ ఎగ్జామ్ ఫలితాల్లో.. కోరుట్ల పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ సత్తా
కోరుట్ల, వెలుగు: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్&zw
Read Moreప్రజావాణి సమస్యలు వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ఝా
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్&zwnj
Read Moreవేములవాడ రాజన్నసన్నిధిలో భక్తుల రద్దీ
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం శివ స్మరణతో మార్మోగింది..శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో ప
Read Moreస్కేటింగ్ లో పుల్లూరు స్టూడెంట్ కు మూడు మెడల్స్
అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాఉండవల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన దీపక్ జాతీయస్థాయిలో సత్తా చాటాడు. మధురైలో జరిగిన 24వ జాతీయ స్కే
Read Moreకొండారెడ్డిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. కలెక్టరేట్ లో వంగూరు మండలం కొండారెడ్డ
Read Moreపిల్లలందరికీ నులి పురుగుల మాత్రలు వేయాలి : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఏడాది నుంచి 19 ఏండ్ల వయసు ఉన్న పిల్లలందరికీ నులి పురుగు నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయాలని కలెక్టర్ విజయేందిర బో
Read Moreమహబూబ్నగర్, వనపర్తి జిల్లాలో.. బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం
పాలమూరు/వనపర్తి, వెలుగు: బీజేపీ మహబూబ్నగర్, వనపర్తి జిల్లా అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి, డి. నారాయణను రెండోసారి నియమించారు. ఈ సందర్భంగా వారు
Read Moreమమ్మల్ని కులం పేరుతో తిడుతూ కొట్టిండ్రు .. డీఎస్పీ ఆఫీస్ వద్ద బాధితుల ఆవేదన
పుస్తెల తాడు లాక్కొని వెళ్లారు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకుంటలేరు కాగజ్ నగర్, వెలుగు: ఊరిలో ఇంటి చుట్టూ కంచె వేస్తున్న సమయంలో గ్రామాన
Read Moreబీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం : మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. సోమవారం నాగర్ కర్నూల్ అం
Read Moreసీఎం రేవంత్ రెడ్డి పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో తనపై నమోదైన రెండు క్రిమినల్&
Read Moreగురుకులాలపై ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపణల్లో నిజం లేదు : ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలను ఎస్సీ గురుకుల సొసైటీ తీవ్రంగా ఖండించింద
Read More