Hyderabad news

పేదల ఆకలి తీర్చింది నాడు ఎన్టీఆర్.. నేడు రేవంత్ రెడ్డి : విజయ రమణారావు

సుల్తానాబాద్, వెలుగు: దేశంలోనే మొదటిసారిగా నాడు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

బీజేపీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి : తుమ్మల నాగేశ్వరరావు

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎనలేని సేవలందించిందని, అందువల్లనే నేడు దేశం నడుస్

Read More

నిరుద్యోగ యువతకు రీడింగ్​రూమ్ ఏర్పాటు : పీవో రాహుల్​

ఐటీడీఏ  పీవో రాహుల్​ భద్రాచలం, వెలుగు  :  ఏజన్సీ ప్రాంతంలోని నిరుద్యోగ యువత కోసం భద్రాచలం గ్రంథాలయంలో అధునాతన హంగులతో రీడింగ్​

Read More

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

సత్తుపల్లి, వెలుగు :  పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి  ప్రాంగణంలో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి గురువార

Read More

సంపదను పెంచే పరిశ్రమలు స్థాపించాలి

భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​జితేశ్ ​వి పాటిల్​​  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  సంపదను పెంచే పరిశ్రమలు స్థాపించేందుకు ఆఫీసర్లు కృషి

Read More

రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ ధ్యేయం : ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం 

తొగుట, వెలుగు: రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం అన్నారు. గురువారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన

Read More

రాజ్యాంగం జోలికి రావొద్దు : పూజల హరికృష్ణ

కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి హరికృష్ణ  సిద్దిపేట రూరల్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం జోలికి రావొద్దని కాంగ్రెస్ నియో

Read More

గజ్వేల్ నియోజకవర్గంలో అకాల వర్షం.. అపార నష్టం

గోడకూలి ఒకరు మృతి దెబ్బతిన్న వరి, కూరగయాల పంటలు  గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో గురువారం అకాల వర్షం బీభత్స

Read More

బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయం : ఎమ్మెల్యే రోహిత్​రావు

పాపన్నపేట, వెలుగు: బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్​ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే రోహిత్​రావు అన్నారు. గురువారం ఆయన  కలెక్టర్​రాహుల

Read More

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. డిప్యూటీ సీఎం పవన్ పేషీ కూడా అందులోనే..

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో అగ్నిప్రమాదం కలకలం రేపింది. శుక్రవారం (ఏప్రిల్ 4) రెండో బ్లాక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాటరీలు ఉంచే ప్రాంతం

Read More

రక్జౌల్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో దారుణం.. వాష్ రూంలో బాలికపై లైంగిక దాడి.. వీడియో తీసిన కామాంధుడు

సికింద్రాబాద్: రైలు వాష్ రూమ్లో ఓ బాలికను లైంగికంగా వేధించిన ఒక కామాంధుడు ఆ దుశ్చర్యను వీడియో తీశాడు. ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్

Read More

క్వాలిటీ సన్న బియ్యం పంపిణీ : ఆశిష్​ సంగ్వాన్

కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ కామారెడ్డి, వెలుగు : తెల్ల రేషన్​ కార్డు లబ్ధిదారులకు క్వాలిటీ సన్న బియ్యం అందిస్తున్నామని కలెక్టర్​ ఆశిష

Read More

రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం : మదన్ మోహన్​ రావు

సదాశివనగర్​, వెలుగు: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్​ ప్రభుత్వం పని చేస్తుందని  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్​ రావు అన్నారు. గురువారం సదాశి

Read More