
Hyderabad news
బీఅలెర్ట్.. మూడు రోజులు ఎండలు దంచికొడతాయ్..వాతావరణ శాఖ
ఎండాకాలం మొదలైంది. ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలకంటే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. పది దాటిందంటే చాలా హీట్ పెరిగిపోతుంది. గత కొ
Read Moreరంజాన్ కోసం ఎగ్జామ్ టైమ్ టేబుల్ మారుస్తరా? : బండి సంజయ్
ఒకవర్గం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం సరికాదు: బండి సంజయ్ హైదరాబాద్, వెలుగు: ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలను రంజాన్ పండుగ
Read Moreరంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే : మల్ రెడ్డి రంగారెడ్డి
సామాజిక సమీకరణలే అడ్డువస్తే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తా ఆ స్థానంలో బీసీని గెలిపించుకుంటం: మల్ రెడ్డి రంగారెడ్డి హైదరాబాద్, వెలుగు: రంగార
Read Moreపీసీసీ కార్యవర్గంలో మహిళలకు సముచిత స్థానం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: పీసీసీ కార్యవర్గంలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. శనివారం గాంధీ భవన్లో
Read Moreగల్ఫ్ ఎక్స్గ్రేషియా నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు
మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి హైదరాబాద్, వెలుగు: గల్ఫ్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 ల
Read Moreయంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్, వెబ్సైట్ ఆవిష్కరించిన సీఎం
హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్, వెబ్&
Read Moreనీరాకేఫ్ ను గీత పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు : నీరాకేఫ్ స్థలం టూరిజం శాఖకు సంబంధించినదని టర్మ్ అండ్ కండీషన్స్ తో దానిని గీత పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగించడానికి నిర్ణయం తీస
Read Moreఎన్ఎండీసీ బోర్డు డైరెక్టర్గా ప్రియదర్శిని గడ్డం
హైదరాబాద్, వెలుగు: నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) బోర్డు డైరెక్టర్ (పర్సనల్)గా ప్రియదర్శిని గడ్డం బాధ్యతలు
Read Moreఎస్ఎల్బీసీ దగ్గరికి సీఎం ఎందుకు పోలే? : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
మంత్రులు పిక్నిక్లా వెళ్లొచ్చారు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని బీజేఎల్పీ న
Read MoreSLBC టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. ఆదివారం (మార్చి 2) వనపర్తి జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
Read Moreజీహెచ్ఎంసీలో 139 మంది శానిటరీ జవాన్ల బదిలీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలోని 139 మంది శానిటరీ జవాన్లను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 30 సర్కిళ్లక
Read More400 మందికి వండి 1200 మందికి వడ్డిస్తున్నరు .. ఆర్మీ కాలేజీ వద్ద స్టూడెంట్లు, తల్లిదండ్రుల ఆందోళన
ఘట్కేసర్, వెలుగు: తమకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని అంకుషాపూర్సంక్షేమ మహిళ ఆర్మీ కాలేజీ స్టూడెంట్లు ఆరోపించారు. శని
Read Moreడిప్యూటీ మేయర్కు సీఎం రేవంత్రెడ్డి బర్త్డే విషెస్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం శ్రీలతారె
Read More