action
కోదాడలో ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం: ఉత్తమ్
కోదాడ/మునగాల, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడలో చెరువులు, కుంటల ఆక్రమణల కారణం గానే వరదలు వచ్చాయని, ఈ ఆక్రమణలపై చర్యలు తీసు కుంటామని మంత్రి ఉత్తమ్
Read Moreపాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ఆదిలాబాద్టౌన్, వెలుగు; ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్
Read Moreదాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
సీఐటీయూ, ఐఎఫ్టీయూ డిమాండ్ బోధన్, వెలుగు: మున్సిపల్ కార్మికులపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మున
Read Moreమాకూ కావాలి హైడ్రా
గొలుసుకట్టు చెరువుల ఆక్రమణలపై హైడ్రా తరహాలో చర్యలు తీసుకోవాలి పాత రికార్డుల ప్రకారం హద్దులు గుర్తించాలే.. కబ్జాలపై ఉక్కుపాదం మోపాలంటున్న జిల్లా
Read Moreమేఘా సంస్థ తప్పిదాలన్నింటిపై చర్యలు తీసుకోవాలి : మహేశ్వర్ రెడ్డి
సుంకిశాల ఘటనలో ఆ కంపెనీకి షోకాజ్ మా విజయమే హైదరాబాద్, వెలుగు: మేఘా ఇంజినీరింగ్ కంపెనీ చేసిన తప్పిదాలన్నింటిపైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్య
Read Moreఅధికారుల పనితీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే : పవర్ రామారావు పటేల్
కుభీర్, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అధికారులను హెచ్చరించారు. కుభీర్మండల పరిషత్ కార్యాలయం
Read Moreఆస్పత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటం : మంత్రి సురేఖ
డాక్టర్లు సమయపాలన పాటించడం లేదని ఫైర్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గరం అయ్యారు. వారిపై శాఖ పరమైన చర్
Read Moreతక్కువ టికెట్ రేట్స్తో బడ్డీ చిత్రం
అల్లు శిరీష్ హీరోగా శామ్ ఆంటోన్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించిన చిత్రం ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజ
Read Moreఇన్కం ట్యాక్స్ ఎగ్గొట్టే వారిపై చర్యలు తీసుకుంటాం : ఉమామహేశ్వర్
ఖమ్మం టౌన్, వెలుగు : ఇన్ కం ట్యాక్స్ ఎగ్గొట్టే వారిపై చర్యలు తీసుకుంటామని ఆ శాఖ జిల్లా అధికారి ఉమామహేశ్వర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హ
Read Moreరాత్రిపూట రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవు : డీసీపీ ఎ.భాస్కర్
మంచిర్యాల, వెలుగు: రాత్రివేళల్లో అకారణంగా రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవని మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ హెచ్చరించారు. సోమవారం రాత్రి ఏసీపీ ప్రకాశ్, టౌన్
Read Moreజమ్మూ కశ్మీర్లో ఎదురుకాల్పులు..నలుగురు జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్లోని దోడాలో జూలై 15న రాత్రి ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు భారత జవాన్లు
Read Moreప్రతిపక్షాల వాకౌట్పై ధన్ఖడ్ ఫైర్
న్యూఢిల్లీ: సభలో ప్రతిపక్షాల చర్య ప్రమాదకరంగా ఉన్నదని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మండిపడ్డారు. వారు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తు
Read Moreఆదివాసీల భూములను కబ్జా చేసి దాడులు
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు చర్యలు తీసుకోవాలని డిమాండ్ బెల్లంపల్లి, వెలుగు: ఆదివాసీల భూమి కబ్జా చేసి వారిపై దాడులకు పా
Read More












