
Adilabad
బిల్లు ఇస్తలేరని ట్రాక్టర్ను తీస్కపోయిండు
కాగజ్ నగర్, వెలుగు: సీసీ రోడ్డు పనులు చేసి నెలలు గడిచినా బిల్లు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను తీసుకెళ్లి ఇంటిముందు
Read Moreమొబైల్ నెట్వర్క్ మారితే.. బంగారం గిఫ్ట్ వస్తుందని చెప్పి మోసం
మాయమాటలు చెప్పి 2 తులాల బంగారంతో ఉడాయించిన దుండగుడు ఆదిలాబాద్జిల్లా కుంటాలలో ఘటన కుంటాల, వెలుగు: నెట్వర్క్ మారితే బంగారం గిఫ్ట్గా
Read Moreఎట్లయినా సరే దక్కించుకోవాలే.. వైన్ షాపులపై లిక్కర్ కింగ్స్ ఫోకస్
ఎన్నికల నేపథ్యంలో ఆదాయం భారీగా పెరిగే ఛాన్స్ తమకు రాకుంటే గుడ్ విల్ ఇచ్చి తీసుకునేందుకు రెడీ..
Read Moreరూ.3 వేల కోసం.. పిల్లనిచ్చిన మామనే చంపిన అల్లుళ్లు
కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలంలో శుక్రవారం మామ, అల్లుడి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ పెరిగి పెద్దదై &nbs
Read Moreనిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్.. బీజేపీ, బీజేవైఎం లీడర్ల ధర్నా
నెట్వర్క్, వెలుగు: నిరుద్యోగ భృతి, ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశాడని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ, బీజేవైఎం నేతలు
Read Moreతొలి ఓటరు ఊరు.. అభివృద్ధిలో ఆఖరు
సమస్యలకు నిలయంగా ‘మాలిని’ గ్రామం మిషన్ భగీరథ నీళ్లు రాక చేదబావే దిక్కు రవాణా సౌలత్ లేదు.. ఆర్టీసీ బస్సు ఎరుగరు ప్రభుత్వ దవాఖానక
Read Moreఆర్డీ డబ్బులు చెల్లించడంలేదంటూ బాధితుల ధర్నా
కాగజ్ నగర్: పోస్టల్ అర్డీ పాలసీ డబ్బులు కాజేశారని ఆరోపిస్తూ చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామనికి చెందిన వృద్ధులు, మహిళలు శుక్రవారం
Read Moreఅక్రమంగా తరలిస్తున్న దేశీదారు పట్టివేత
కాగజ్ నగర్, వెలుగు: మహారాష్ట్ర నుంచి కాగజ్ నగర్ పట్టణానికి అక్రమంగా తరలిస్తున్న దేశీదారును పోలీసులు పట్టుకొని నిందితులపై కేసు నమోదు చేశారు. టౌన్ సీఐ స
Read Moreఐదేళ్ల క్రితం శరణ్య లవ్ మ్యారేజ్.. ప్రస్తుతం ఒంటరిగా.. గొంతుకోసి చంపేశారు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల రైల్వేస్టేషన్ దగ్గరలోని హమాలీవాడలో ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి, బండతో మోది చంపారు. జిల్లా కేంద్రం లో
Read Moreరైల్వే బుకింగ్ కౌంటర్ లో రూ.34 లక్షలు మాయం
బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లోని టికెట్ బుకింగ్ కౌంటర్ నుంచి రూ.34 లక్షల నగదు మాయం అయ్యాయి. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చ
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో.. ఏం మారలే!
కలకలం రేపుతున్న వరుస సూసైడ్లు ఈ అకడమిక్ ఇయర్లోనే ఆరుగురు స్టూడెంట్ల ఆత్మహత్య మానసిక ఒత్తిళ్లతోనే దారుణాలు జాడలేని కౌన్సెలింగులు.. కేటీఆర్
Read More'వందే భారత్'పై పెరిగిన ఆశలు..
ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసిన రైల్వే ఆఫీసర్లు మంచిర్యాలలో హాల్టింగ్కు వివేక్ వెంకటస్వామి వినతి కోల్బెల్ట్,వెలుగ : సికింద
Read Moreఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
వెలుగు, నెట్వర్క్ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్లో కుమ్రం భీమ్, రాంజీ గోండ్ విగ్రహాలకు మం
Read More