Bjp
జూన్ 8న మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన క్రమంలో మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
Read Moreప్రజల తీర్పును గౌరవిస్తున్నాం.. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి: వైఎస్ షర్మిల
ఏపీ ఫలితాలపై ఏఐసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె జూన్ 5వ తేదీ బుధవారం సోషల్ మీడియా ద్వారా 'రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస
Read Moreలోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థులు వీళ్లే
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్దాయి. మొత్తం 543 స్థానాలకు గాను బీజేపీ 240, కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించాయి. అదే సమయంల
Read Moreబీజేపీకి యూపీ ధమ్కీ..గత 62 సీట్లు..ఇప్పుడు 33కే పరిమితం
ఎస్పీకి 37, కాంగ్రెస్ కు 6 సీట్లు మ్యాజిక్ మార్కు రాకుండా దెబ్బకొట్టిన రాహుల్, అఖిలేష్ అయోధ్య సెగ్మెంట్ ఉన్న ఫైజాబాద్ లోనూ కమలం ఓటమి
Read Moreమోదీ హ్యాట్రిక్.. వారణాసి నుంచి 1.52 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపు
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి బీజేపీ ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో మోదీకి మొత్తం 6,12
Read Moreబాహుబలి స్టాలిన్ ..తమిళనాడులోని మొత్తం 39 సీట్లు క్లీన్స్వీప్
డీఎంకే, కాంగ్రెస్ కూటమి భారీ విజయం రాష్ట్రంలో ఖాతా తెరవని బీజేపీ ఫలితమివ్వని అన్నామలై అస్త్రం చెన్నై: తమిళనాడు లోక్సభ ఎన్నికల
Read Moreపార్టీలకు అతీతంగా.. అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తాం: మోదీ
న్యూఢిల్లీ: రాజ్యాంగమే తమకు దారి చూపే వెలుగు రేఖ అని, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరితోనూ కలిసి పని చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ
Read Moreపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని ప్రభుత్వ గౌడన్స్
Read Moreనార్త్ బీజేపీ.. సౌత్ కాంగ్రెస్
ఉత్తర తెలంగాణలో నాలుగు చోట్ల కమల వికాసం దక్షిణాదిన నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభంజనం పెద్దపల్లి, వరంగల్, జహీరాబాద్, పాలమూరుల్లో మ
Read Moreపోటీ చేసిన ఐదుగురు మహిళల్లో ఇద్దరు విన్
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఐదుగురు మహిళలు పోటీ చేయగా ఇద్దరే గెలిచారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కడియం
Read Moreపార్టీ మారినా ఓటమి తప్పలే.. ఐదుగురు ఓటమి
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్నుంచి జంపింగ్లు గులాబీ పార్టీనుంచి బీజేపీలో చేరిన ఐదుగురు ఓటమి కాంగ్రెస్లో చేరి పోటీ చేసినోళ్లలో నలుగ
Read Moreయూపీలో ఆరుగురుకేంద్ర మంత్రులు ఔట్
అమేథీలో స్మృతి ఇరానీ ఓటమి లక్నో:ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అత్యధిక స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీకి ఇక్కడ గట్టి ఎదురుదెబ్బ తగ
Read Moreఎంపీగా మహువా మొయిత్రా విన్
పాట్నా: లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన టీఎంసీ నేత మహువా మొయిత్రా మళ్లీ ఎంపీగా గెలిచారు. పశ్చ
Read More












