Bjp
చెన్నూరులో సింగరేణి సోలార్ వెలుగులు
శివలింగాపూర్లో 11 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు వచ్చే నెల 10లోపు పూర్తయ్యేలా చర్యలు కోల్బ
Read Moreఅమిత్ షా ఎఫెక్టేనా..కలిసిపోయిన తమిళిసై, అన్నామలై
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ను ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. &nb
Read Moreజగన్ ఓడిపోయాడు కానీ... చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టింది. ఏపీకి 4వసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తొలిరోజునే 5ఫైళ్
Read Moreఅవ్వ తాతలకు గుడ్ న్యూస్: ఇంటిదగ్గరే 7వేల పెన్షన్ ఇస్తారు.
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అవ్వ తాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్ ను 4వేలకు పెంచిన చంద్రబాబు సర్కార్ ఎన్నికల ముందు హమీ ఇచ్చినట్లు
Read Moreవైసీపీ ఎంపీలతో జగన్ భేటీ.. ఢిల్లీపై ఫోకస్..
ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ అధినేత జగన్ వరుస సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు, ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలోని కీలక నేతలతో భే
Read Moreమంత్రులను కలిసిన బీజేపీ నేత
నారాయణపేట, వెలుగు: కేంద్ర మంత్రిగా బాద్యతలు చేపట్టిన కిషన్రెడ్డి, సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్కుమార్లను బీజేపీ రాష్ట్ర నాయకులు
Read Moreపింఛన్ పథకానికి పేరు మార్పు.. రూ. 4వేలకు పెంపు..
ఏపీలో పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగించింది ప్రభుత్వం.దీంతో
Read Moreమీర్పేట కార్పొరేటర్ నందకుమార్ అరెస్ట్
హైదరాబాద్ మీర్ పేట కార్పొరేటర్ నందకుమార్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి కరుణాకర్ రెడ్డికి ఓ ఆస్తిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి
Read Moreబీఆర్ఎస్ కోలుకోవడం కష్టమే!
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తీరును పరిశీలిస్తే సరిగ్గా విపక్ష పార్టీలు అనుసరించిన విధానాలు, కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు అర్థమవుతాయి. ఇందులో
Read Moreకేసీఆర్పై ఈడీ కేసు నమోదు .. ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
మెదక్: మాజీ సీఎం కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం ఈడీ వచ్చిందని, ఆయనపై ఈడీ కేసు నమోదైందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇవాళ మెదక్ లో జరిగిన
Read Moreచిన్న చిన్న పట్టణాలకు ఎయిర్పోర్టులు తెస్తాం.. రామ్మోహన్ నాయుడు
ఎన్డీయే కూటమి తరఫున పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రిగా ఎంపికైన టీడీపఎంపీ రామ్మోహన్ నాయుడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీ
Read Moreకేంద్ర మంత్రిగా బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ
కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్.. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 జూన్ 13వ తేదీ ఉదయం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లోని కేంద్ర హోం శాఖ కార్యాలయ
Read Moreప్రక్షాళన తిరుమల నుండే ప్రారంభిస్తా.. చంద్రబాబు
ఏపీ సీఎంగా 4వ సారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల సందర్శించారు.సీఎం హోదాలో స్వామివారిని దర్శించుకున్న చంద్రబాబు మొక్కులు చెల్లి
Read More












