Bjp
నేను రాజకీయాలకు అతీతం.. పిఠాపురం వెళ్లడం లేదు.. చిరంజీవి
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎన్నికలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న క్రమంలో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేం
Read Moreసింగరేణి ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది : వివేక్ వెంకటస్వామి
బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణి సంస్థ ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించా
Read Moreబీజేపీ పొరపాటున గెలిస్తే రిజర్వేషన్లు పోతయ్: మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్: లోక్ సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ లో ప్రచారంలో భాగంగా గౌడ కులస్థుల సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కరీంనగర్ కాం
Read Moreరేవంత్ సర్కార్ను టచ్ చేసే శక్తి ఎవ్వరికీ లేదు: ఖర్గే
తెలంగాణలో రేవంత్ సర్కార్ ఐదేళ్లు ఉంటుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్
Read Moreకవిత బెయిల్ పిటిషన్ విచారణ.. మే 24కు వాయిదా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్బంగా ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది.
Read Moreషాద్ నగర్లో ఎంపీ నవనీత్ కౌర్పై కేసు నమోదు
అమరావతి ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెయినర్, సినీనటి నవనీత్ కౌర్ పై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్
Read Moreసైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3209 పోలింగ్ స్టేషన్లు
సైబరాబాద్ కమిషనరేట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కమిషనరేట్ పరిధిలో ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో విధులు నిర్వర్తించ
Read Moreనా బలం బలగం జగిత్యాల ప్రజలే: జీవన్ రెడ్డి
తన బలం బలగం జగిత్యాల ప్రజలేనన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. జగిత్యాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యేగా ఓడ
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేశాయి: గడ్డం వంశీ కృష్ణ
మంచిర్యాల: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయన్నారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయ
Read Moreఖమ్మం అభివృద్ధికి బీజేపీని గెలిపించాలి : కమల్ చంద్ర భంజ్ దేవ్
కారేపల్లి, వెలుగు : బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు విజయంతోనే ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందుతుందని కాకతీయ వంశ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ అన్నారు. ఖ
Read Moreఅవినీతి ఉబిలో బీజేపీ పుస్తకావిష్కరణ
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ‘అవినీతి ఉబిలో కూరుకుపోయిన బీజేపీ’ పుస్తకాన్ని గురువారం ఆవిష్కరించారు. అధికారాన్ని కైవసం చేస
Read Moreసింగరేణిలో కొత్త గనులు తీసుకొస్తాం: వివేక్ వెంకటస్వామి
సింగరేణి లో కొత్త గనులు తీసుకొస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియా కేకే ఒసిపిలో పెద్ద
Read Moreమోదీ మూడోసారి పీఎం అవుతారు : రాజస్థాన్ సీఎం భజన్ లాల్
మహబూబాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలు అవినీతి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కోరారు. దేశ ప్రజలందరూ మోదీ నాయకత్వాన్ని క
Read More












