జూబ్లీహిల్స్ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ పక్కా గెలుస్తడు: జగ్గారెడ్డి

జూబ్లీహిల్స్ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ పక్కా గెలుస్తడు: జగ్గారెడ్డి

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. సీఎం రేవంత్​ రెడ్డితో సహా మంత్రులు, కాంగ్రెస్​ పార్టీ నేతలు నవీన్​ యాదవ్​ ను గెలిపించాలని జూబ్లీ హిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్​ పార్టీ తోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమవుతుంది.. ఓటర్లు ఆలోచించి ఓటేయాలని ప్రజలకు విజ్ణప్తి చేశారు. 

హైదరాబాద్: జూబ్లీహిల్స్​ఉపఎన్నికల్లో నవీన్​ యాదవ్​ పక్కా గెలుస్తడని కాంగ్రెస్​ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్​ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటుంది..పథకాలతో పాటు అభివృద్దికి పెద్ద పీట వేస్తుంది.. అందుకే జూబ్లీ హిల్స్​ ప్రజలు ఆలోచించి అందరూ కలిసి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి నవీన్​ యాదవ్​ ను గెలిపించాలని ఓటర్లు కోరారు.