Bjp

75 ఏళ్ల మోదీ ఎప్పుడు రిటైర్ అవుతారు.. మీ తర్వాత ప్రధాని ఎవరు : సీఎం కేజ్రీవాల్

జైలు నుంచి విడుదలైన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ ప్రెస్ మీట్లో బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకత్వంపై సవాల్ విసిరారు. అధికార పార్టీ నాయకత్వ శ

Read More

ఫినిషింగ్ టచ్.. పిఠాపురం చేరుకున్న జగన్

ఏపీలో ఎన్నికల సమరం క్లైమాక్స్ కి చేరుకుంది. కాసేపట్లో ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడనున్న క్రమంలో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం

Read More

మోదీ ఈసీ రూల్స్ బ్రేక్ చేసిండు.. కరీంనగర్లో ఫిర్యాదు

వేములవాడ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ  కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. &

Read More

జగన్ కు షాక్: అమ్మ మద్దతు కూతురికే..  

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన క్రమంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ఇవాళ సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుండటంతో నేతలం

Read More

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం.. చంద్రబాబు

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు క్లైమాక్స్ చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో నేతలంతా ఈ కొద్ది సమయంలో ఓటర్లను తమకు అన

Read More

ముస్లిం రిజర్వేషన్లు బరాబర్ తొలగిస్తం : అమిత్ షా

బీజేపీ మూడో సారి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు బరాబర్ తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.  మోదీ పాలనలో ఉగ్రదాడులు ఉండవని&nb

Read More

బీజేపీ గెలిస్తే యోగీ పని అంతమౌతుంది : అరవింద్ కేజ్రీవాల్

బీజేపీ పార్టీ పై విమర్శలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ ప్రతిపక్ష పార్టీల నేతలనే కాకుండా సొంత పార్టీ నేతలను కూడా బీజేపీ జైల్లో పెడుతుం

Read More

వరంగల్ ఎంపీగా 2 లక్షల మోజార్టీతో గెలుస్త : ఆరూరి రమేష్

కేంద్రంలో మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్.  అధికార పార్టీ డబ్బు, మద్యం పంపి ఓటర్లను కొనే

Read More

మేనిఫెస్టోను  చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది...సీఎం జగన్ 

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు క్లైమాక్స్ కి చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనున్న నేపథ్యంలో నేతలంతా ఓటర్లను ప్రలోభ పెట్టే ప్

Read More

మల్లన్నసాగర్లో రైతులను నిండా ముంచిన దుర్మార్గుడు : సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను  మార్చేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు  సీఎం రేవంత్ రెడ్డి. పటాన్ చెరులో నీలం మధుకు

Read More

అదానీ, అంబానీ కనుసన్నల్లోనే బీజేపీ సర్కార్ పని చేస్తోంది: ఎమ్మెల్యే వివేక్

మంచిర్యాల: నరేంద్ర మోదీ ప్రభుత్వం సంపన్నులకు రుణాలు మాఫీ చేశారే తప్ప.. దేశంలోని రైతులకు రుణాలు మాఫీ చేయలేదని మండిపడ్డారు చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెం

Read More

కాంగ్రెస్ మాట నిలబెట్టుకునే పార్టీ : గడ్డం వంశీకృష్ణ

బీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.పెద్దపల్లి జిల్లా మంథని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ

Read More

మోదీ మొఖంలో భయం కనిపిస్తుంది: పొన్నం ప్రభాకర్

కరీంనగర్:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్  ఫైరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. హిందువుల సంపద ముస్లింలక

Read More