కారేపల్లి, వెలుగు : బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు విజయంతోనే ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందుతుందని కాకతీయ వంశ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ అన్నారు. ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థితో కలిసి గురువారం కారేపల్లి లో రోడ్ షో నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. విద్యావంతుడైన వినోద్రావును గెలిపించాలని కోరారు. మోదీని మూడోసారి ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. దేశ భద్రత, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. అవినీతి రహిత పాలన అందిస్తున్న ఘనత మోదీకే దక్కుతుందన్నారు. వినోద్ రావు మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రజా సేవకుడిగా పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూక్య శ్యామ్ రాథోడ్, కృష్ణ రాథోడ్ కల్తీ రాంప్రసాద్, ధనసరి శ్రీను, తురక నారాయణ, అజ్మీర వీరన్న, సుజాత,రామ్మూర్తి , రంగారావు, అరుణ, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం అభివృద్ధికి బీజేపీని గెలిపించాలి : కమల్ చంద్ర భంజ్ దేవ్
- ఖమ్మం
- May 10, 2024
లేటెస్ట్
- నగరంలో చుడిదార్ గ్యాంగ్ హల్చల్... ఇంట్లో చొరబడి బంగారం, నగదు చోరీ..
- మైనర్ ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు మృతి.. వ్యాసం రాయాలంటూ నిందితుడికి కోర్టు షరతు
- ముగిసిన ఐదో దశ పోలింగ్.. ఎంత శాతం పోలింగ్ నమోదయ్యిందంటే..
- తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియగాంధీ: కేబినెట్ నిర్ణయం
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- ఇరాన్ అధ్యక్షుడి మృతి.. సంతాప దినం ప్రకటించిన భారత్
- Gam Gam Ganesha Trailer: క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా ‘గం గం గణేశా’ ట్రైలర్..ఆనంద్ దేవరకొండ ఓ వెరైటీ దొంగ
- తప్పంతా మాదే.. చేసిన పనులను చెప్పుకోలేకపోయాం: కేటీఆర్
- ఎన్నికల హింసపై డీజీపీకి సిట్ నివేదిక..
Most Read News
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ?
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం..
- అప్పు జీవితాలు : ఐ ఫోన్లు, కార్లు EMIలతోనే కొంటున్నారు.. 80 శాతం మంది