Bjp
వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్ కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డుతోపాటు అంతర్జాతీయ ఎయిర్ ప
Read Moreవాలంటీర్లకు హైకోర్టులో ఊరట.. జోక్యం చేసుకోలేమన్న ఈసీ..
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై రాజకీయంగా రచ్చ నెలకొంది. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్ పంపిణీని నిలిపివేయాలంటూ కోర్టు మెట్లెక్కిన ప్రతిపక్షాలు ఇటీవల వాల
Read Moreహామీలను అమలు చేయకుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం: శ్రీధర్ బాబు
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. గత పదేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నడిచాయని.. ఒకరికొకరు సహాయం చేసుకున్నారన్నారు. క
Read Moreకేసీఆర్ కు మతి భ్రమించింది..రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తడో తెల్వదు : బండి సంజయ్
హైదరాబాద్: ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విస
Read Moreబీజేపీ చేతిలో కేసీఆర్ ఓడిపోలేదా : కిషన్ రెడ్డి
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలవన్న కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన విషయం మర్చిపోయారా అని క
Read Moreదేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: మంత్రి సీతక్క
నరేంద్ర మోదీ పాలనలో బట్టలు, బంగారం అన్ని ధరలు పెరిగిపోయాయని మండిపడ్డారు మంత్రి సీతక్క. దేశ సంపదను మోదీ.. అంబానీ, అదానీలకు పంచిపెట్టారన్నారు. ఇంక
Read Moreటిప్పర్ నడుపుతూ వెళ్లి నామినేషన్.. బాబుకు డ్రైవర్ వీరాంజనేయులు కౌంటర్..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఒకవైపు ప్రచారం, మరొక వైపు నామినేషన్లతో నేతలం
Read Moreజగన్ బస్సు యాత్ర ఈరోజుతో సమాప్తం... హైలైట్స్ ఇవే..
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం కోసం సీఎం జగన్ ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. మార్చి 27న ఇడుపులపాయ నుండి ప్రారం
Read Moreకడియం శ్రీహరి మచ్చ లేని నాయకుడు: మంత్రి కొండా సురేఖ
కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య భారీ మెజారిటీతో ఎంపీగా గెలువబోతున్నారన్నారు మంత్రి కొండా సురేఖ. ఒకరు భూకబ్జా రాయుడు, మరొకరు అక్రమాలకు పాల్పడిన వ్యక్తి.
Read Moreఢిల్లీలో పుర్రెలు, ఎముకలతో తమిళనాడు రైతుల నిరసన
తమిళనాడుకు చెందిన సుమారు 200 మంది రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వినూత్నంగా నిరసన చేపట్టారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల పుర్రెలు, ఎముకలతో ఆం
Read Moreసీఎం జగన్ పై దాడి కేసులో కోర్టు కీలక ఆదేశాలు..
విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిని గుర్తించి రిమాండ్ కి తరలించారు పోలీసులు. తాజాగా
Read Moreఒడిశా రాజకీయాల్లో లుంగీ పంచాయతీ.. సీఎం లుంగీపై బీజేడీ, బీజేపీ మాటల యుద్ధం
ఒడిశా రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ఒకేసారి ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బీజూ జనతాదళ్ అధినేత, సీఎం నవీన్ పట
Read Moreవైసీపీ, కూటమి మేనిఫెస్టోపై ఉత్కంఠ... రుణమాఫీనే కింగ్ మేకరా..
2024 ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి రెట్టింపవుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు మాట అటుంచితే, ఈసారి ఎన్నికల్లో
Read More












