Bjp
సివిల్ సప్లై శాఖను బీఆర్ఎస్ ఆగం పట్టిచ్చింది: ఉత్తమ్
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మమ్మల్నీ బద్నాం చేస్తున్నాయని ఫైరయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.సివిల్ సప్లయ్ శాఖపై పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతూ ఆరోపణలు
Read MoreAP Elections: కౌంటింగ్ పై స్పెషల్ ఫోకస్.. డీజీపీ కీలక నిర్ణయం..
ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ప్రస్తుతం ఎన్నికల ఫలితాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. జూన్ 4న కౌంటింగ్ జరగనున్న క్రమంలో సర్వత్రా
Read Moreఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది... పేర్ని నాని
ఏపీలో పోలింగ్ రోజున, పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఘర్షణలను సీరియస్ గా తీసుకున్న ఈసీ సిట్ దర్యాప్తుకు కూడా ఆదేశించింద
Read Moreరైస్ మిల్లర్లు, బిడ్డర్లతో చీకటి ఒప్పందం..ఏలేటి మహేశ్వర్రెడ్డి
రూ.800 కోట్లు అక్రమంగా వసూలు హైదరాబాద్: రైసు మిల్లర్లు, బిడ్డర్లతో ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపిం
Read Moreముగిసిన ఆరో విడత లోక్ సభ పోలింగ్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లోని 58 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత
Read Moreఓటు పవర్ ఫుల్.. ఆలోచించి వేయండి
ఢిల్లీ: ఆరో విడుత ఎన్నికల వేళ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. బాగా లోచించి ఓటు వేయాలని దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ గడిచి
Read Moreముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారం.. బరిలో 52 మంది అభ్యర్థులు
హైదరాబాద్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున ప్రేమేందర్
Read Moreముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. మే 27వ తేదీ మంగళవా
Read Moreకేసీఆర్, కేటీఆర్ లు కూడా నా గెలుపును ఆపలేరు: తీన్మార్ మల్లన్న
నల్లగొండ: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు వంద మంది వచ్చినాతన గెలుపును అడ్డుకోలేరన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తీన
Read Moreఆరో దశ లోక్ సభ ఎన్నికలు .. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 39.13% పోలింగ్
దేశవ్యాప్తంగా ఆరో దశ లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు సాగనుంది. మధ్యాహ్నం ఒంటిగంట వర
Read Moreసీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతల భేటీ
హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వ
Read Moreఢిల్లీలో ఓటేసిన సోనియా,రాహుల్, ప్రియాంక
లోక్ సభ ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో 58 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 889 మంది అభ్యర
Read Moreఅమిత్షాకు మోదీ రూట్క్లియర్ చేస్తున్నరు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీలో వారసత్వ యుద్ధం జరుగుతోందని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని మోదీ తన వారసుడిగా అమిత్ షాకు మార్గం సుగమం చేస్తున్న
Read More












