Bjp
తెలంగాణలో కాంగ్రెస్కు 14 సీట్లు పక్కా : సీతక్క
తెలంగాణ లో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందన్నారు మంత్రి సీతక్క. 15వ సీటు అనేది తమకు బోనస్ అనిచెప్పారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఎ
Read Moreకాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిందని
Read Moreఅమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దాడి
ఉత్తరప్రదేశ్లోని అమేథీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఆదివారం అర్ధరాత్రి బిజెపి కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో
Read Morevideo viral: కార్మికుడిపై చేయి చేసుకున్న డీకే శివ కుమార్
కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంతి, కాంగ్రెస్ లీడర్ డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారంలో దురుసుగా ప్రవర్తించారు. భుజంపై చేయి వేసిన ఓ కార్మికుడి చెంపపై కొట్టాడు.
Read Moreవంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తాం
నేతకాని(మహర్) సేవా సంఘం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటనపై హర్షం సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫోటోలకు క్షీర
Read Moreసింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం: వివేక్ వెంకటస్వామి
సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమర్రిలో సింగరేణి కార్మికులతో సమావేశం నిర్
Read Moreహామీలు అమలు చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి: కేటీఆర్
ఎల్బీనగర్/ ఉప్పల్/ ముషీరాబాద్, వెలుగు: తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ లకు లోక్ సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎ
Read Moreఎంపీగా రంజిత్ రెడ్డి స్కామ్ లు చేసిండు: మర్రి శశిధర్ రెడ్డి
వికారాబాద్, వెలుగు: దేశం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావాలని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ లో ప
Read Moreసివిల్ కోడ్పై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి : అర్వింద్
బీజేపీ ఎంపీ అభ్యర్ధి అర్వింద్ డిమాండ్ నిజామాబాద్, వెలుగు: దేశ విభజన టైంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ వెళ్లి బతకలేక అవస్థలు పడుతున్న హిందువులు
Read Moreఒకే సీట్లో ముగ్గురు చుట్టాలు.. ఒడిశాలో ఫ్యామిలీ ఫైట్
కోరాపుట్: ఒడిశాలోని గుణుపూర్ అసెంబ్లీ సీటులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ స్థానంలో ముగ్గురు బంధువుల మధ్య పోటీ నెలకొంది. వీరందరూ మూడు వేర్వేరు పా
Read Moreకుల గణనను వ్యతిరేకిస్తున్నమోదీని మూడోసారి ప్రధాని కానివ్వద్దు :ఆకునూరు మురళి
75 కోట్ల బీసీలకు మేలు జరగకుండా కుట్ర మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి కరీంనగర్ చేరుకున్న జాగో తెలంగాణ బస్సు యాత్ర కరీంనగర్, వెలుగు: దే
Read Moreబీజేపీ పాలన ప్రజాస్వామ్యానికే ప్రమాదం: ప్రొఫెసర్ కోదండరామ్
మంచిర్యాల, వెలుగు: దేశంలో బీజేపీ పాలన ప్రజాస్వామ్యానికే ప్రమాదమని తెలంగాణ జన సమితి చైర్మన్ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం మంచిర్యాలలోని చార్వాక
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్
వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ట్యాపింగ్ పైసలతో ఓట్లను కొనేందుకు సిద్ధమైన్రు దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం బీజేపీ కరీంనగ
Read More












