Bjp
ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దర్శకు చేరుకున్న సమయంలో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆ
Read Moreకాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
మోదీ మళ్లీ వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కు మూడో స్థానం పక్కా అని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిజామాబాద్ సభలో మాట్లాడిన అమిత్
Read Moreనాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న సమయంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. పోలింగ్ కి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతల విమర
Read Moreఅధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
ఈ ఎన్నికలు ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం ఇండియా కూటమి ప
Read Moreరిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లదు.. నా వీడియో ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా
రిజర్వేషన్లపై ప్రచారమైన ఫేక్ వీడియోపై కేంద్ర హోంమంత్రి స్పందించారు. తన ఫేక్ వీడియోలు సీఎం రేవంత్ ప్రచారం చేస్తున్నారని అన్నార
Read Moreచంద్రబాబు చెప్పిందే అమిత్ షా మాట్లాడారు.. సజ్జల
ఏపీలో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్ కి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచారం ముమ్మరం చే
Read Moreగ్రామాల్లోకి కోతులొస్తే కేసీఆర్ బొమ్మ పెట్టండి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని: కాకా మనవడు వంశీ కృష్ణ ను పెద్దపల్లి ఎంపీ గా గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. గోదావరిఖని ని కేసీఆర్ బొందల గడ్డ చేశాడని వ
Read Moreప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ
గోదావరిఖని: ప్రజా సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. తాను సొంతంగా సోలార్ బైక్
Read Moreపోస్టల్ బ్యాలెట్లకు మరో అవకాశం... ముఖేష్ కుమార్ మీనా
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టం మొదలైంది.ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్
Read Moreతెలంగాణ మర్లపడ్డది.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం మాదే: కేసీఆర్
ఈ ప్రభుత్వం కొసవరకు వెళ్లేది కాదు..మళ్లీ ఎపుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కరీంనగర్ లో పార్టీ
Read Moreజగన్ కు షర్మిల మూడో లేఖ.. మరో తొమ్మిది ప్రశ్నలు
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్ కు మరో బహిరంగ లేఖ రాసారు. ఇటీవల ఎస్సీ, ఎస్టీల సమస్యలు, ఉగ్యోగుల సమస్యలపై లేఖలు రాసిన షర్మిల, తాజాగా ధరలు, చార్జీల పెం
Read Moreబీఆర్ఎస్ లీడర్లను కాంగ్రెస్లో చేర్చుకోండి.. వద్దనకండి: రాజగోపాల్ రెడ్డి
పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ఐదు నెలల్లో కుప్పకూలిందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో దోచుకున్న లీడర్లు ఎవరూ శి
Read MoreA1గా చంద్రబాబు, A2గా లోకేష్.. కేసు నమోదు చేసిన సీఐడీ...
ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న సమయంలో ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను దోచేసేందుకు ప్లాన్
Read More












