Bjp
ఆరోజు కేసీఆర్ డాక్టర్లను పక్కనపెట్టుకుంటే బెటర్: బండి సంజయ్
కరీంనగర్, వెలుగు: జూన్ 4న వెలువడే కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాక్ ఇవ్వబోతున్నా
Read Moreఉద్యోగాల భర్తీనే ఎమ్మెల్సీ ఎజెండా
గ్రాడ్యుయేట్ ఎలక్షన్పై కాంగ్రెస్ ఫోకస్ ప్రచారంలో ముందున్న తీన్మార్ మల్లన్న.. 27న పోలింగ్ &n
Read Moreస్టేట్లో నంబర్వన్ భువనగిరి..పెరిగిన పోలింగ్తో ఎవరికి మేలు ?
సంప్రదాయ ఓటుతో పాటు రూరల్పై కాంగ్రెస్ ధీమా యూత్, అర్బన్ ఓటు తమదే అంటున్న బీజేపీ సాన
Read Moreతెలంగాణలో 65.67 శాతం పోలింగ్
హైదరాబాద్: తెలంగాణలో లోక్ సభ పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించింది ఈసీ. రాష్ట్రంలో 65.67 శాతం ఓటింగ్ నమోదైనట్లు సీఈవో వికాస్ రాజ్ చెప్పారు. మే 14వ
Read Moreనటి కంగనా రనౌత్ ఆస్తులు ఎన్నంటే?
బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ తన మొత్తం ఆస్తులను ప్రకటించారు. తన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల పూర్తి వివరాలు పొందుపర్చారు. అఫిడ
Read Moreకరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
జూన్ 4న కరీంనగర్ లోక్ సభ ఎన్నికల ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయని అన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. హిందువులంతా ఏకమైతే ఫలితాలెలా ఉంటాయో కరీంనగర్ ప్ర
Read Moreదొంగ ఓటుకు యత్నం.. దొరికిపోయిన యువతి
హైదరాబాద్ లోని సంతోష్ నగర్ 111/68 పోలింగ్ స్టేషన్ లో దొంగ ఓటు వేయడానికి యత్నించిన యువతిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ముందుగా యువతి 356 సీరియల్
Read Moreప్రధాని మోదీ ఆస్తి ఎంతో తెలుసా?
ప్రధాని మోదీ తన ఆస్తులను ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మే14వ తేదీ మంగళవారం ఉత్తరప్రదశ్ లోని వారణాసిలో మోదీ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వరు
Read Moreబీజేపీకి బీఆర్ఎస్ అమ్ముడుపోయింది: షబ్బీర్ అలీ
కామారెడ్డి: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ అమ్ముడుపోయి
Read Moreడబుల్ డిజిట్! .. మూడు పార్టీలదీ అదే ధీమా
హైదరాబాద్: హోరాహోరీగా సాగిన పార్లమెంటు ఎన్నికలు రాష్ట్రంలో ముగిశాయి. 17 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడు పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. పోలి
Read Moreకాంగ్రెస్ సర్కార్.. 5 నెలలు టైమ్ పాస్ చేసింది: కేటీఆర్
అధికారంలోకి రావడం కోసం ఇష్టమొచ్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. కాంగ్రెస్ 5 నెలలు టైమ్ పాస్ చేసిందని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. అధికారంలోకి వచ్చిన
Read Moreజూన్ 4న రైతు రుణమాఫీ చేస్తం .. రాబోయేది ఇండియా ప్రభుత్వం : రాహుల్ గాంధీ
అదానీ, మోదీ మీడియా ఏం రాసుకుంటారో రాసుకోండి ఎవరికి భయపడేది లేదు పేద మహిళల ఖాతాల్లో ఏటా రూ. లక్ష వేస్తం యూపీ ఎన్నికల ప్రచారంలో
Read Moreకాంగ్రెస్ లోకి ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో
Read More












