Bjp

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక .. బరిలో 52 మంది

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది నిలిచారు. మొత్తం 63 మంది నామినేషన్లు దాఖలుకాగా.. 11 మంది ఉపసంహరించుకున్నారు.

Read More

ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కంగనా రనౌత్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.  హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానం నుంచి ఆమె బరిలోకి దిగారు.  నామినేషన్ టై

Read More

బీహార్‌లో బీజేపీ ముఖ్య నేత మృతి

బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ మాజీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ న్య

Read More

త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం : కె. లక్ష్మణ్

త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్ అన్నారు. కారు పని అయిపోయిందని విమర్శించారు. జాకీ పెట్టిన లేపిన

Read More

వారణాసిలో నామినేషన్ వేసిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ( మే 14) వారణాసిలో లోక్ సభ ఎన్నికల నామినేషన్ వేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమాని ఎన్డీయే మిత్ర పక్ష నాయకులు వచ్చారు. మహా

Read More

బీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు : విజయరమణారావు

సుల్తానాబాద్, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేశాయని, అయినా పెద్దపల్లి పార్లమెంటులో గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే విజయ రమణార

Read More

కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై కేసు నమోదు అయ్యింది. లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుండగా.. 4వ నంబర్ కలిగిన టీ షర్ట్ ను ధరించి కాంగ్ర

Read More

తెలంగాణలో గంటగంటకు ... పోలింగ్ శాతం పెరుగుతుంది : సీఈవో వికాస్‌రాజ్‌

పోలింగ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు.  పోలింగ్‌ శాతం బాగానే నమోదైందని... 106 అసెం

Read More

లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్

తెలంగాణలో 17  లోక్​సభ స్థానాలకు   పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.  ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగి

Read More

ఎన్నికల వేళ .. ఈసీకి ఫిర్యాదుల వెల్లువ

హైదరాబాద్: ఎన్నికల వేళ ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మూడు పార్టీలు పోటీలు పడి ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇవాళ ఉదయం ఓటేసేందుకు వచ్చిన కిషన్ రెడ్డి మోద

Read More

ఇండియా కూటమి గెలిస్తే..జూన్ 5నే జైలు నుంచి బయటకొస్తా: కేజ్రీవాల్

లోక్‌సభ ఎన్నికలు ముగిశాక కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. తాను జైలు నుంచి వెంటనే విడుదలవుతానని చెప్పారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్

Read More

మధ్యాహ్నం 3 గంటలకు మల్కాజిగిరిలో 37.69% పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.  మధ్యాహ్నం మూడు గంటల వరకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌ నమోదైనట

Read More

తెలంగాణలో ఒంటిగంట వరకు 40 శాతం పోలింగ్

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు  ఓటర్లు భారీగా బారులు తీరారు.  తెలంగాణలో  ఒంటి గంట వరకు 40.38  శాతం

Read More