Bjp
కవిత పొగడ్తలతో మంత్రి బిత్తర.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఎద్దేవా
నిజామాబాద్, వెలుగు: బాల్కొండ నుంచి పోటీ పడ్తున్న మంత్రి ప్రశాంత్రెడ్డి ఎమ్మెల్సీ కవితను పొగుడుతుంటే, ఆమె మాత్రం కాంగ్రెస్ క్యాండిడేట్ సునీల్రెడ్డి
Read Moreతెలంగాణలో బీజేపీ గెలవాల్సిందే : జేపీ నడ్డా
న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక గెలవాల్సిందేనని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో
Read Moreబీజేపీతోనే బీసీలకు న్యాయం: ఎంపీ లక్ష్మణ్
జీడిమెట్ల, వెలుగు: రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే బీజేపీని గెలిపించాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కోరారు. మంగళ
Read Moreఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తం: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి క
Read Moreప్రాణం పోయినా సెక్యులర్ పార్టీల్లో చేరను: రాజా సింగ్
తన ప్రాణం పోయినా బీఆర్ఎస్ , కాంగ్రెస్ వంటి సెక్యులర్ పార్టీల్లో చేరనని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. అవసరమైతే రాజకీయాల నుం
Read Moreనేను పార్టీ మారట్లే .. ఆ వార్తల్లో నిజం లేదు: వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: తాను పార్టీ మారడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ లో చేరుతానంటూ వస్తున్న వార
Read Moreపార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన వివేక్ వెంకటస్వామి
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. ఆగస్టు 30న తాను కాంగ్రెస్ లో
Read Moreజన ఆశీర్వాద యాత్ర.. బీజేపీ టార్గెట్ 10 వేల కిలోమీటర్లు
మధ్య ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ.. గెలుపే లక్ష్యంగా బీజేపీ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది.2024 జనవరిలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అసెం బ
Read Moreకాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ.. అభ్యర్థులు వీళ్లే.!
గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన , రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మ
Read Moreపరకాల బీఆర్ఎస్ లో ముదురుతున్న ముసలం
బీఆర్ఎస్ లో అసంతృప్త సెగలు ఆగడం లేదు. చాలా చోట్ల సిట్టింగులకే సీట్లు ఇవ్వడంతో నియోజకవర్గాల్లో టికెట్లు రాని నేతలు తిరగబడుతున్నారు. నియోజకవర్గాల్లో వర్
Read Moreమంత్రి ప్రశాంత్ రెడ్డికి కస్టర్డ్ ఆపిల్ కి జామపండుకు తేడా తెల్వదు: అర్వింద్
మంత్రి ప్రశాంత్ రెడ్డికి కస్టర్డ్ ఆపిల్ కు జామపండుకి తేడా తెల్వదన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. కవిత కాంగ్రెస్ నేతలని పొగుడుతుంటే మం
Read Moreస్టేషన్ ఘన్ పూర్ టికెట్ అధిష్టానం నాకే ఇస్తది: రాజయ్య
సీఎం కేసీఆర్ తప్పకుండా స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ టికెట్ తనకే ఇస్తారని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. టికెట్ల కేటాయింపులో మళ్లీ
Read Moreప్రాణం పోయినా సెక్యులర్ పార్టీల్లోకి వెళ్లను: ఎమ్మెల్యే రాజా సింగ్
ప్రాణం పోయినా తాను బీఆర్ఎస్, కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీల్లోకి వెళ్లనని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తనకు టికెట్
Read More












