Bjp

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ : నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్

2023 తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది భారత ఎన్నికల సంఘం. 2023, అక్టోబర్ 9వ తేదీ ఈ మేరకు ప్రకటన చేసింది. నవంబర్ 30వ తేదీ పోలింగ్

Read More

నవంబర్ 30న ఓటుకు రెడీగా ఉండండి : తెలంగాణ ఓటర్లు 3 కోట్ల 17 లక్షలు

తెలంగాణ ఎన్నికల నగారా మోగింది. 2023, నవంబర్ 30వ తేదీ పోలింగ్ జరగనుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకే దశలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం

Read More

ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం ఎన్నికల స్ట్రాటజీ: కిషన్ రెడ్డి

తెలంగాణ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నామని చెప్పారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం తమ పార్టీ ఎన్నికల స్ట్రాటజ

Read More

దొరల బలమా, ప్రజా బలమా చూసుకుందాం : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

    కేసీఆర్ ​గజ్వేల్​ను వదిలి కామారెడ్డిలోనే పోటీ చేయాలి     కామారెడ్డిలో సీఎం గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

Read More

బీజేపీతోనే అణగారినవర్గాల అభివృద్ధి : చంద్రుపట్ల సునీల్ రెడ్డి

మంథని, వెలుగు: బీజేపీతోనే అణగారినవర్గాల అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. ఆదివారం మంథని పట్టణంలో

Read More

యువతకు నిరంతరం ఉచిత కోచింగ్ : గూడూరు నారాయణ రెడ్డి

యాదాద్రి(భువనగిరి), వెలుగు: జీఎన్​ఆర్​ ఫౌండేషన్‌ ద్వారా యువతకు నిరంతరం ఉచితంగా కోచింగ్​​ఇప్పిస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారా

Read More

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం

భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పార్టీ ఫిరాయింపులు. పార్లమెంట్​, శాసనసభలకు ఒక పార్టీ నుంచి ఎన్నిక కావడం.. రకరకాల ప్రలోభాలకు తలొగ్గి మర

Read More

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి : మాదగోని శ్రీనివాస్​గౌడ్​ 

నల్గొండ అర్బన్, వెలుగు:  ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్‌‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోన

Read More

మేమూ పోటీ చేస్తం!.. ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న కార్పొరేటర్లు

బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఆశావహులు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న 19  మంది   తమకు టికెట్ ఇస్తే గెలుస్తామనే ధీమాలో కార్పొరేటర్ల

Read More

జీహెచ్ఎంసీ ఫండ్స్ ఏమైనయ్​?..ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రూ.

Read More

కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్​ పాలనలో రాష్ట్రం స్వర్ణయుగంగా మారిందన

Read More

తెలంగాణలో కమ్మ ఓటర్లు 5 నుంచి 6 శాతం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో 35 స్థానాల్లో ఎన్నికల ఫలితాలను నిర్ణయించే సంఖ్యలో కమ్మవారు ఉన్నారని కమ్మ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో

Read More