Bjp

వడ్ల వేలంలో.. రూ.4 వేల కోట్ల అవినీతి : ధర్మపురి అర్వింద్

మోర్తాడ్, వెలుగు: వడ్ల అమ్మకానికి నిర్వహించే వేలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4 వేల కోట్ల అవినీతికి పాల్పడుతోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు

Read More

జైళ్లకు పోయినోళ్లంతా ఎన్నికల్లో పోటీకి వస్తున్నరు : గంగుల

కరీంనగర్, వెలుగు: వివిధ కేసుల్లో జైళ్లకు పోయినోళ్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. 30, 40 కేసులున్నోళ్లను కాం

Read More

పారాబాయిల్డ్ ​ రైస్​ ఎక్స్​పోర్ట్స్​పై 20 శాతం డ్యూటీ

న్యూఢిల్లీ: దేశీయంగా తగినన్ని నిల్వలు ఉండేలా చూసే ఉద్దేశంతో పారాబాయిల్డ్​ రైస్​ ఎగుమతులపై 20 శాతం డ్యూటీని ప్రభుత్వం విధించింది. దేశంలో ధరలు పెరగకుండా

Read More

గ్లోబల్​ ఎకానమీకి ఇండియా నుంచి... 30 ట్రిలియన్​ డాలర్లు: పీయుష్ ​గోయల్​​

రాబోయే 25 ఏండ్లలో వస్తాయి 2047 నాటికి మనది ధనికదేశం న్యూఢిల్లీ: రాబోయే 25 ఏళ్లలో ఇండియా ఎకానమీ 3.5 ట్రిలియన్​ డాలర్ల నుంచి 35 ట్రిలియన్​ డాల

Read More

ఇష్టం లేకనే బీఆర్ఎస్ ను వీడా: మాజీ మంత్రి కృష్ణ యాదవ్

ఆత్మగౌరవం లేని పార్టీలో కొనసాగడం ఇష్టం లేకనే  బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ తెలిపారు.  సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల

Read More

కేసీఆర్ వాళ్ల అమ్మానాన్నల పేర్లు తప్ప ఏది నిజం చెప్పడు : రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఆలోచన మందు షాపులు, బెల్టు షాపులేనని విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ వాళ్ల అమ్మానాన్నల పేరు తప్ప ఏది నిజం చెప్పరంటూ ఎద్దేవ

Read More

అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

కేంద్రమంత్రి అమిత్ షా టూర్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అమిత్ షా రేపు(ఆగస్టు 27) భద్రాచలం, ఖమ్మం జిల్లాలో పర్యటించాల్సింది. అయితే అనివార్య కా

Read More

10 పాసైతే రూ.10 వేలు..పీహెచ్డీ చేస్తే రూ.5 లక్షలు: రేవంత్

చేవేళ్ళ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.   ప్రజల కోరిక మేరకే సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్న రేవం

Read More

బీఆర్ఎస్ కు మాజీ మంత్రి రిజైన్ ..త్వరలో బీజేపీలోకి.?

బీఆర్ఎస్  అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.  టికెట్ రాకపోవడంతో  ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. లేటెస్

Read More

సీఎం కేసీఆర్, ఒవైసీ అన్నదమ్ముళ్లు : బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎంఐఎం చీఫ్ ఒవైసీ ఇద్దరు అన్నదమ్ముళ్లని అని అన్నారు బీజేపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఒవైసీ కేవలం చార్మినార్ కు మ

Read More

27న ఖమ్మంలో అమిత్​ షా సభ.. కమ్యూనిస్టుల అడ్డాపై బీజేపీ ఫోకస్​

కమ్యూనిస్టుల అడ్డాపై బీజేపీ ఫోకస్​  లక్ష మంది జన సమీకరణకు లీడర్ల ప్లాన్​  నియోజకవర్గాల వారీగా ఇన్​చార్జుల నియామకం ఖమ్మం, వెలుగు:

Read More

మధ్యప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ .. ముగ్గురికి ఛాన్స్

మధ్యప్రదేశ్ సీఎం  శివరాజ్ సింగ్ చౌహాన్  2023 ఆగస్టు 26న తన మంత్రివర్గాన్ని విస్తరించారు.  భోపాల్‌లోని రాజ్‌భవన్‌లో ఉదయం

Read More

డీకే అరుణపైపరువునష్టం దావా వేస్తా : బండ్ల కృష్ణమోహన్​రెడ్డి

గద్వాల, వెలుగు: తనపై తప్పుడు ఆరోపణలు చేసిన బీజేపీ నేత డీకే అరుణపై పరువునష్టం దావా వేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి తెలిపారు. గద్వాలల

Read More