హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 35 స్థానాల్లో ఎన్నికల ఫలితాలను నిర్ణయించే సంఖ్యలో కమ్మవారు ఉన్నారని కమ్మ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో 15 లక్షల మంది ఓటర్లున్నారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 నుంచి 6 శాతం వరకు కమ్మ ఓటర్లున్నారని, ఒక్క ఖమ్మం జిల్లాలోనే 2.6 లక్షల మంది ఓటర్లున్నారని వివరించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 4,14,500 మంది కమ్మ ఓటర్లున్నారని తెలిపారు. హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, మెదక్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ చెప్పుకోదగిన స్థాయిలో కమ్మ ఓటర్లున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో కమ్మ ఓటర్లు 5 నుంచి 6 శాతం
- తెలంగాణం
- October 9, 2023
లేటెస్ట్
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
- ‘ఖని’ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు
- యునెస్కో మీటింగ్కు ప్రొఫెసర్ డా.మల్లారెడ్డి ఎన్నిక
- జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్
- గద్వాల జిల్లాలో..పిడుగుపాటుతో మూగజీవాలు మృతి
- 16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్
- Krishnamma OTT Official: వారంలోపే OTTకి వచ్చేసిన కృష్ణమ్మ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు