CM KCR

ఢిల్లీలో టీఆర్‌‌ఎస్ ఆఫీస్‌కు భూమి పూజ చేసిన కేసీఆర్‌‌

ఢిల్లీలో టీఆర్‌‌ఎస్ పార్టీ ఆఫీస్‌కు భూమి పూజ చేశారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్ట

Read More

రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు.. ఇయ్యాళ్టి నుంచే అమలు

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఫీజులతో పాటు సర్వీసు ఛార్జీలు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అందించే సేవల ఫీజులను ప్రభుత్వం పెంచింది. సొసైటీల రిజిస్ట్రేషన్ ఛార్జీ

Read More

విద్యార్థి బంధు పథకం పెట్టాలె

కరోనా కాటుకు ఎంతోమంది బతుకులు ఆగమైపోయాయి. బడులు బంద్​ కావడంతో పేద విద్యార్థుల జీవితాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. చదువుకు దూరమై అన్ని విధాలుగా విద్

Read More

'111' జీవో కాస్త 'ట్రిపుల్ మెన్' జీవో అయ్యింది

ట్రిపుల్ మెన్ అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు 111 జీవో కు సపోర్ట్ చేస్తాడో... చేయడో... సీఎం స్పష్టం చేయాలి మొయినాబాద్ చౌరస్తా వద్ద ప్రజా సంగ్

Read More

ప్రేమతో కాదు..  నన్ను ఓడించాలనే  కోపంతో చేస్తున్రు 

 నియోజకవర్గంలో పనులపై బీజేపీ నేత ఈటల హుజూరాబాద్ టౌన్, వెలుగు: హుజూరాబాద్​లో అభివృద్ధి పనులు, పథకాల అమలు.. అన్నీ ప్రేమతో కాదు.. తనను

Read More

నా చివరి రక్తపుబొట్టు దాకా పోరాడ్త

ఏడేండ్లలో రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నం దళిత బంధుకు ఏటా 30 వేల కోట్లు.. దశలవారీగా అమలు చేస్తం ఈ స్కీం మహా ఉద్యమంగా మారుతది.. దేశా

Read More

టీఆర్‌‌ఎస్‌ పార్టీకి సర్పంచుల షాక్.. మూకుమ్మడి రాజీనామాలు

అధికార పార్టీకి ఒక్కసారిగా గ్రామ సర్పంచులు షాక్ ఇచ్చారు. గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోవడం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్

Read More

కేసీఆర్ పాలనలో పేదలకు అన్యాయం

సీఎం కేసీఆర్ పాలనలో పేదలకు న్యాయం జరగడం లేదన్నారు ఎమ్మెల్యే సీతక్క. పేదల కష్టం దోచుకొని పెద్దలకు పంచుతున్నారని మండిపడ్డారు. రైతు బంధు పేరుమీద మంత

Read More

కిలో బంగారం ఇచ్చినా  కేసీఆర్​కు ఓటెయ్యరు

యాదాద్రి, వెలుగు: ఇంటికి రూ. 10 లక్షలే కాదు.. కిలో బంగారం ఇచ్చినా ప్రజలు కేసీఆర్​కు ఓటెయ్యరని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా తు

Read More

దళితుల పేరిట సీఎం కేసీఆర్​ మరో మోసం

ఏడేండ్ల తర్వాత కేసీఆర్ దళితుల జపం చేస్తున్నారు. ఇంతకాలం తాను దళితులకు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొత్త నాటకం మొదలు పెట్టారు. కేసీఆర్​ మాటలు వ

Read More