Congress
జైవీర్ రెడ్డికి సీఎం క్లాస్ పీకితే అందరూ సెట్టయిండ్రు: ఎమ్మెల్యే బాలూ నాయక్
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగడానికి అవకాశం ఉందని, అదృష్టం ఉంటే మంత్రి పదవి వస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. మంత్రివర్గ విస్
Read Moreమాకూ మంత్రి పదవి ఇవ్వాల్సిందే ..లేకుంటే ప్రజాపాలన ఎలా అవుతది.?: మల్ రెడ్డి రంగారెడ్డి
మంత్రివర్గంలో ఉమ్మడి పది జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనని మహేశ్వరం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. రాష్ట్ర జనాభాలో 44శాతం జనాభ
Read Moreఅపాయింట్మెంట్ కోసం ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అఖిలపక్ష నేతలతో కలిసి ప్రధానిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. బీసీ రిజర్వేషన్లు పెంపు బిల్లుకు కేంద్
Read Moreతెలంగాణ టీమ్ చెన్నై వెళ్తుంది.. చివరకు అందరం ఒక్క చోట కలుస్తాం: జానా రెడ్డి
హైదరాబాద్: డీలిమిటేషన్కు వ్యతిరేకంగా కేంద్రంపై పోరుకు దక్షిణాది రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు కేంద్రంలోని మోడీ సర్కార్పై యు
Read Moreవిద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
రాష్ట్రంలో 56.33% బీసీ జనాభా ఉంది ప్రతి ఏటా ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడే బిల్లు కలిసి వచ
Read Moreమొన్న పుసుపు బోర్డులు.. ఇవాళ మిర్చీ దండలు.. కవిత వినూత్న నిరసన
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్న పసుపు రైతుల సమస్యలపై పసుపునకు రూ.
Read Moreఆదాయం తగ్గింది.. అప్పులు పెరిగినయ్.. అందుకే వాస్తవాలు చెప్తున్న: సీఎం రేవంత్
తెలంగాణ ఆదాయం తగ్గింది..అప్పులు పెరిగాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంచనాలు వేరు ఆదాయం వేరు..అప్పులు వేరన్నారు. గత ప్రభుత్వ హయాంలో వసూలు చేయాల్సిన పన్ను
Read Moreఉద్యమాల నుంచి వచ్చాం.. కేసులకు భయపడం: జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్తో KTR ములాఖత్
హైదరాబాద్: అక్రమ కేసులు బనాయించి ఆడబిడ్డలను జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్ర
Read Moreపార్టీలకతీతంగా ప్రధానిని కలుద్దాం.. బీసీ కోటా సాధిద్దాం : సీఎం రేవంత్ రెడ్డి
జెండా అజెండాలు పక్కన పెట్టి బీసీ బిల్లుకు సహకరించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో బీసీ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి..బీసీ &n
Read Moreఈ వేసవిలోనే ప్రాణహిత చేవెళ్ల పనులు మొదలు పెడతాం: ఉత్తమ్
తుమ్మడి హెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పై పాత నమూనాతో ముందుకెళ్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదే విషయంపై ఏప్రిల్
Read Moreపొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
పొట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ పేరు మార్పు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. యూనివర్శిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరుగా మార్చడాని
Read Moreమీడియా అంటే భయపడే మోదీ.. పాడ్కాస్ట్లో నీతులు చెప్పడం విడ్డూరం: కాంగ్రెస్
ప్రధాని నరేంద్ర మోదీ పాడ్ కాస్ట్ లో చర్చించిన వివిధ అంశాలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శించింది. దేశంలో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరకాని మోదీ పాడ
Read Moreప్రజాపాలన అంటే అప్పులు చేసుడా: కిషన్ రెడ్డి
15 నెలల్లోనే రూ.లక్షన్నర కోట్ల అప్పు చేశారు అప్పులు, అవినీతిలో గత కేసీఆర్ సర్కార్తో కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ డీలి
Read More












