Congress

కొనుగోళ్లు ఆలస్యంతో రైతులకు నష్టం: మాజీ మంత్రి హరీశ్​రావు

సిద్దిపేట(నంగునూరు), వెలుగు: రైతు రుణమాఫీతో పాటు వడ్ల కొనుగోళ్లను నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్  ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీ

Read More

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ వేడుకలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లా

Read More

ఫోన్లు ట్యాపింగ్ చేయించింది, దొంగ చాటుగా విన్నది కేటీఆరే: MLA వీరేశం

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై కాంగ్రెస్ నేత, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం (నవంబర్ 14) గాంధీభవన

Read More

కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగించం: CM రేవంత్‌ కీలక ప్రకటన

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన కుల గణన సర్వే ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కులగణన ఆధారంగా స

Read More

గత BRS ప్రభుత్వంలా కాదు.. అధికారులపై ఎంపీ గడ్డం వంశీ సీరియస్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ఒక్క దిశ మీటింగ్ నిర్వహించలేదని.. బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి ప్రాంతం వెనుకబడి నిర్లక్ష్యానికి గురైందని పెద్దపల్లి ఎంపీ

Read More

దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయలు పెడితే ఊరుకోం.. జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే: CM రేవంత్ వార్నింగ్

హైదరాబాద్: ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాల్లో ఇటీవల జరుగుతోన్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భం

Read More

ప్రమాణం చేయండి: చిల్డ్రన్స్ డే వేళ విద్యార్థులకు CM రేవంత్ కీలక పిలుపు

హైదరాబాద్: రాష్ట్రంలో 60 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారని.. ఈ 60 లక్షల మంది విద్యార్థులే తెలంగాణ భవిష్యత్ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్టూడెంట్స్ వ్యసన

Read More

మళ్లీ సవాల్ చేస్తోన్న.. ఈ రేస్ అయిన ఇంకేదైనా కేసులో అరెస్ట్ చేసుకోండి: కేటీఆర్

హైదరాబాద్: లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ రెడ్డి  రిమాండ్ రిపోర్ట్ ఒక బోగస్ అని కోర్టు చెప్పిందని బీఆర్ఎస్

Read More

మాకేం తెలియదు.. మేం ఎవరిపై దాడి చేయలే: లగచర్ల గ్రామ ప్రజలు

హైదరాబాద్: తెలంగాణలో వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన సంచలనం సృష్టిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర రెవెన్యూ సిబ్బందితో గ్

Read More

కాకా చిన్నప్పటి నుండే స్పోర్ట్స్‎లో ట్రైనింగ్ ఇచ్చారు: MP గడ్డం వంశీ

మంచిర్యాల: విద్యార్థులు చదువుతో పాటు ఆటలపై కూడా దృష్టి పెట్టాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. శరీరానికి శారీరక శ్రమ కూడా అవసరమని చెప్పార

Read More

మాలల అభివృద్ధే ముఖ్యం..ఐక్యతతోనే మాలలు తమ హక్కులు సాధించుకోవాలి : వివేక్‌‌‌‌ వెంకటస్వామి

30 లక్షల జనాభాతో రాష్ట్రంలో రెండో స్థానంలోఉన్నామని వెల్లడి  పిల్లి సుధాకర్‌‌‌‌‌‌‌‌కు సంఘీభావం తెలిపి

Read More

మహారాష్ట్ర ఓటర్లకు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య హెచ్చరిక

ముంబై: కాంగ్రెస్ కు ఓటేస్తే దేశ, రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని భారతీయ యువ మోర్చా చీఫ్​, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య మహారాష్ట్ర ఓటర్లను హెచ్చరిం

Read More

19 మందికి అసలు భూమే లేదు.. లగచర్ల ఘటనపై ఐజీ సత్యనారాయణ కీలక ప్రకటన

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడిన వారిలో 19 మందికి అసల

Read More