Congress

పల్నాడులో ఉద్రిక్తత.. వైసీపీ,టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ..

2024 సార్వత్రిక  ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఎన్నికలకు మరో 5రోజులు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో నేతల మధ్య మాటల

Read More

రైతులెవరూ అధైర్యపడొద్దు.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుంది : మంత్రి ఉత్తమ్

అకాలవర్షాలతో నష్టపోయిన రైతులెవరూ అధైర్యపడొద్దన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని కూడా MSP కి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇది

Read More

యువతను మోసం చేసి బీజేపీ రెండు సార్లు గద్దెనెక్కింది : విజయరమణారావు

 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువతను మోసం చేసి బీజేపీ రెండు సార్లు  గద్దెనెక్కిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎంపీగా గడ్డం

Read More

బై మిస్టేక్లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు : కిషన్ రెడ్డి

హైదరాబాద్: బై మిస్టేక్​లో  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన పార్టీ గుర్తు గాడిద గుడ్డు అని  కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ ర

Read More

అదాని, అంబానీ జపం బంద్.. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే కాంగ్రెస్ తీరు మారింది : మోదీ

 ఎందుకు విమర్శిస్తలేరో వాళ్లే జవాబు చెప్పాలె  ట్రిపుల్ ఆర్ సినిమా కలెక్షన్లను దాటిన డబుల్ ఆర్ అవినీతి    తెలంగాణను లూటీ చేస

Read More

చౌక‌బారు ప్రక‌ట‌న‌ల‌పై కాకుండా ప్రజల స‌మస్యల‌పై గొంతెత్తాలి : ప్రియాంక గాంధీ

ప్రధాని మోదీ చేసిన కామెంట్లపై స్పందించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ అదానీ పేరును తీసుకోవడం లేదని ఈరోజు నరేంద్ర మోదీ అన్నారని నిజం ఏమి

Read More

వైసీపీకి షాక్: టీడీపీలో చేరిన కీలక నేత..

ఎన్నికలకు మరో 5రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. శ్రీశైలం దేవస్థానం ఛైర్మెన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి టీడీపీలో చేరార

Read More

వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది.. ప్రధాని మోడీ

రాజంపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ వైసీపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికారం ఇస్తే వైసీపీ మోసం చేసిందని అన్నారు. ఐదేళ్ళలో వై

Read More

పోస్టల్ బ్యాలెట్ కు గడువు పెంచిన ఈసీ.. 

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్ తేదికి మరో 5రోజులు మాత్రమే సమయం ఉండగా పోస్టల్ బ్యాలెట్ సందడి నెలకొంది. ఎన్నికల విధ

Read More

సింగరేణిలో కొత్త బావులను నెలకొల్పుతం : గడ్డం వంశీకృష్ణ

కోల్​బెల్ట్​: సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తానని పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు.  లోక్ స

Read More

మోడీకి రేడియో గిఫ్ట్ గా పంపిన షర్మిల..

జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లో అడుగుపెట్టిన షర్మిల అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కడప ఎంపీ

Read More

వరంగల్ గడ్డపై బీజేపీ జెండా ఎగరబోతోంది: ప్రధాని మోదీ

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం వైపు దూసుకెళ్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు. దేశం తప్పుడు వ్

Read More

జూన్ 4 తర్వాత తెలంగాణ భవన్ క్లోజ్: మంత్రి కోమటిరెడ్డి

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలువదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  జూన్ 4 తర్వాత తెలంగాణ భవన్ క్లోజ్ అవుతుందన్నారు. . కేస

Read More