Corona Alert

10 లక్షల కేసులు.. 51 వేల మరణాలు

ఒక్క యూరప్లోనే 5 లక్షలకుపైగా కేసులు ఇటలీలో 13 వేలు, స్పెయిన్లో 10 వేలకు పైగా మరణాలు స్పెయిన్లో 24 గంటల్లో 950 మంది మృతి కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచం

Read More

కరోనా దెబ్బకు ఎంసెట్ కూడా వాయిదా?

ఎంసెట్ వాయిదా? మిగతా సెట్స్ దీ అదే పరిస్థితి! కరోనా ఎఫెక్ట్ తో ముందుకు సాగని ప్రక్రియ ఆగిన ఇంటర్ వాల్యూయేషన్.. మొదలుకాని డిగ్రీ సెమిస్టర్స్ ఈ నెలాఖరుల

Read More

కరోనా డ్యూటీలో చనిపోయిన వాళ్లకు కోటి ఆర్థికసాయం

కరోనా సోకిన రోగులకు సేవ చేస్తూ చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థికసాయం చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేప

Read More

కరోనా క్రైసిస్: రూ. 1125 కోట్ల విరాళం ప్రకటించిన విప్రో అధినేత

దేశంలో కరోనా వైరస్ సంక్షోభాన్ని కట్టడిచేయడం కోసం విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ భారీ విరాళాన్ని ప్రకటించారు. విప్రో లిమిటెడ్, విప్రో ఎంటర్ ప్రైజెస్ లిమ

Read More

ఏడాది జీతాన్ని విరాళంగా ఇచ్చిన సీఎం

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. దాన్ని ఎదుర్కొనేందుకు పలువురు ప్రముఖులు ప్రతిరోజు తమ విరాళాలను ప్రకటిస్తున్నారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడి

Read More

రాత్రి 9 నుంచి ఉదయం 9 వరకు 43 కొత్త కేసులు

ఏపీలో 12 గంటల్లో 43 కొత్త కేసులు నమోదు మొత్తంగా పాజిటివ్ కేసులు 87కు చేరిక కరోనా వైరస్ ఆంధ్రపదేశ్ లో విజృభిస్తుంది. కేవలం 12 గంటల సమయంలో 43 కొత్త కేసు

Read More

ఇంటర్ విద్యార్థులకు కూడా పరీక్షలు లేకుండానే ప్రమోట్

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశమంతా లాక్‌‌‌‌డౌన్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని రంగాలు, జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది

Read More

లాక్‌‌‌‌డౌన్‌ టైంలో జనాలు ఏం చేస్తున్నారో తెలుసా..

బుక్స్ చదువుతూ.. సిన్మలు చూస్తూ.. నచ్చిన పనిలోనిమగ్నమైన సిటీజనం పెండింగ్‌ పనులపై ఫోకస్ కుకింగ్, సోషల్ మీడియాలో పోస్టులు హైదరాబాద్‌‌‌‌, వెలుగు: లాక్‌‌‌

Read More

దేశవ్యాప్తంగా 13 కోట్ల కొలువులకు కోత

అనేక రంగాల్లో జాబులు పోయే ప్రమాదం ఎన్ఎస్ఎస్, పీఎల్ఎఫ్ఎస్ డేటా ఆధారంగా సర్వే మాన్యుఫాక్చరింగ్లో 90 లక్షల జాబ్స్ లాస్ ఏవియేషన్లో 6 లక్షల మందిపై ప్రభావం

Read More

దేశంలో ఒక్కరోజే 200లకు పైగా పాజిటివ్ కేసులు

ఒక్కరోజే 203 కేసులు 1,619కు పెరిగిన కరోనా బాధితులు కరోనా లిస్ట్లో అస్సాం.. ఫస్ట్ కేసు నమోదు 49కు పెరిగిన మరణాలు.. ఒక్క రోజు ఏడుగురు మృతి న్యూఢిల్లీ: ద

Read More

ఫోన్ చేస్తే ఫ్రీగా ఫుడ్

డైలీ వెయ్యి మందికి అందిస్తున్న ఓ వ్యాపారి లాక్డౌన్ కంప్లీట్ అయ్యేవరకు అనాథలకు రోజులో ఒక్కపూట అయినా కడుపు నిండా భోజనం పెట్టాలని భావించిన పద్మారావునగర్

Read More