ఫోన్ చేస్తే ఫ్రీగా ఫుడ్

ఫోన్ చేస్తే ఫ్రీగా ఫుడ్

డైలీ వెయ్యి మందికి అందిస్తున్న ఓ వ్యాపారి

లాక్డౌన్ కంప్లీట్ అయ్యేవరకు అనాథలకు రోజులో ఒక్కపూట అయినా కడుపు నిండా భోజనం పెట్టాలని భావించిన పద్మారావునగర్ కు చెందిన శ్రీవేదిక కన్వెన్షన్ హాల్ యజమాని ప్రేమ్ కుమార్ నిత్యం వెయ్యి మందికి ఫుడ్ అందిస్తున్నారు. 40 మంది వలంటీర్లతో బైక్లపై వెళ్లి రహదారుల వెంట ఉండే అనాథలకు పంపిణీ చేస్తున్నారు. వారం క్రితం స్టార్ట్ చేసిన అన్నదానం లాక్డౌన్ ఎత్తేసే వరకు కొనసాగిస్తామని ప్రేమ్ కుమార్ తెలిపారు. ఎవరైనా తమ ప్రాంతంలో ఆహారం లేక ఇబ్బంది పడే వారిని గుర్తించి 7569193320 నంబర్ కు ఫోన్ చేస్తే ఫుడ్ పంపిస్తామని చెబుతున్నారు.

For More News..

కరోనా కంట్రోల్ కు ఖైదీల కిట్

ఉద్యోగుల శాలరీపై స్పష్టతనిచ్చిన ఏపీ సీఎం

ఇయ్యాల్టి నుంచే రేషన్ పంపిణీ