కరోనా క్రైసిస్: రూ. 1125 కోట్ల విరాళం ప్రకటించిన విప్రో అధినేత

కరోనా క్రైసిస్: రూ. 1125 కోట్ల విరాళం ప్రకటించిన విప్రో అధినేత

దేశంలో కరోనా వైరస్ సంక్షోభాన్ని కట్టడిచేయడం కోసం విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ భారీ విరాళాన్ని ప్రకటించారు. విప్రో లిమిటెడ్, విప్రో ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ మరియు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ లతో కలిసి కరోనా సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం రూ. 1,125 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. విప్రో లిమిటెడ్ రూ. 100 కోట్లు, విప్రో ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ రూ. 25 కోట్లు, మరియు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ. 1000 కోట్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

For More News..

ఏడాది జీతాన్ని విరాళంగా ఇచ్చిన సీఎం

రాత్రి 9 నుంచి ఉదయం 9 వరకు 43 కొత్త కేసులు

ఇంటర్ విద్యార్థులకు కూడా పరీక్షలు లేకుండానే ప్రమోట్