Corona Alert
లాక్డౌన్ డ్యూటీలో తోటి పోలీసుకు హెయిర్ కట్ చేసిన మరో పోలీస్
కరోనావ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా లాక్డౌన్ విధించారు. దాంతో జనాలు రోడ్లపైకి రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై పడింది. అప్పటినుంచి పోలీసులు రోడ్ల
Read Moreరాజ్ భవన్ లో నలుగురికి కరోనా..
కరోనావైరస్ ఆంధ్రపదేశ్ లో రోజురోజుకూ విస్తరిస్తోంది. అక్కడ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఏపీలో మర్కజ్ లింకులు ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని తెలుస
Read Moreలాక్డౌన్ లో పేదలను ఆదుకునేందుకు ఏం అమ్మారో తెలుసా..
భూమి అమ్మి మరీ పేదలకు సాయం చేస్తున్న అన్నదమ్ములు రూ. 25 లక్షలకు స్నేహితునికి రాసిచ్చిన అన్నదమ్ములు ఎవరైనా తమ సొమ్ము ఒకరికి ఇవ్వాలంటేనే ఒకటికి పదిసార్ల
Read Moreలాక్డౌన్ లో హెయిర్ కటింగ్.. ఆరుగురికి సోకిన కరోనా
ఒకే టవల్ వాడటం వల్ల ఒకరి నుంచి మిగతావారికి కటింగ్ చేసిన బార్బర్ కి మాత్రం నెగిటివ్ హెయిర్ కటింగ్ కోసం బార్బర్ షాపుకి వెళ్లిన ఆరుగురికి కరోనా సోకిన ఘటన
Read Moreకరోనా డ్యూటీ ఎక్కిన రోబో
పేషెంట్లకు ఫుడ్, మెడిసిన్స్ సప్లై కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం రోబో సేవలను వినియోగించుకుంటోంది. ఎర్నాకుళం గవర్నమెంట్ హాస్పిటల్లో ట్
Read Moreకరోనా కట్టడి కోసం 11 బృందాలు
పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్న ఎంపవర్డ్ గ్రూప్స్ టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు తెప్పించడంలో కీలకపాత్ర శాంపిల్స్ టెస్టింగ్కు దేశవ్యాప్తంగా ల్యాబ్స్ గ
Read Moreకర్నాటకలో ప్లాస్మా థెరపీ షురూ
ఐసీయూ, వెంటిలేట ర్ పై ఉన్న కరోనా పెషెంట్లకు ట్రీట్ మెంట్ బెంగళూరు: కర్నాటకలో కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ట్రయల్ మొదలైంది. ఐసీయూ, వెంటిలేటర్ పై ఉన్
Read Moreకరోనాతో చనిపోయిన భర్త.. ఫోన్లో ఊహించని మెస్సెజ్ చూసిన భార్య
కరోనావైరస్ బారినపడి.. చనిపోయే ముందు ఓ వ్యక్తి తన భార్యకు ఫోనులో కంటతడిపెట్టించే లెటర్ రాశాడు. అమెరికాలోని కనెక్టికట్ లో నివసించే జోనాథన్ స్థానిక న్యాయ
Read Moreలాక్డౌన్ లో కొత్త దందా.. కారు ఫేక్ పాస్ కు రూ. 30,000
కరోనావైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దాంతో ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్లు అక్కడే ఉండిపోయారు. అలాంటి వాళ్లు తమతమ రాష్ట్రాలకు వెళ్లేందుకు క
Read Moreకరోనా వేస్టేజ్తో జాగ్రత్త
గైడ్లైన్స్ ప్రకారమే డిస్పోజ్ చేయాలె: ఎన్జీటీ న్యూఢిల్లీ: కరోనా పేషెంట్ల ట్రీట్ మెంట్ సందర్భంగా వెలువడే వేస్ట్ ను సైంటిఫిక్ గా, గైడ్లైన్స్కు అనుగు
Read More‘పీఎం కేర్స్ ఫండ్’పై ఆడిటింగ్ ఉండదు!
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ఆడిట్ చేయదని
Read Moreశ్రీలంక నేవీలో 29 మందికి కరోనా పాజిటివ్
కొలంబో: శ్రీలంక నేవీకి చెందిన 29 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ సోకినట్లు గుర్తించారు. వీరితో కలిపి శ్రీలంకలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 368కి చేరినట్టు
Read Moreపేదల కోసం రోటీ బ్యాంక్.. 11 రోజుల్లో లక్షకు పైగా చపాతీల పంపిణీ
కరోనావైరస్ వల్ల దేశం మొత్తం లాక్డౌన్ లో ఉంది. దాంతో ఎక్కడివారు అక్కడే స్తంభించిపోయారు. లాక్డౌన్ వల్ల తినడానికి తిండి కూడా లేక చాలామంది ఇబ్బందులు పడుతు
Read More