కొలంబో: శ్రీలంక నేవీకి చెందిన 29 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ సోకినట్లు గుర్తించారు. వీరితో కలిపి శ్రీలంకలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 368కి చేరినట్టు ఓ ఆర్మీ అధికారి తెలిపారు. ‘‘సుదువెళ్ల, జాయిలా ప్రాంతాల్లో కరోనా అనుమానిత రోగులను గుర్తించేందుకు ఈ మధ్యన జరిపిన సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా 29 మంది నేవీ సిబ్బంది ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో వెలసర నేవీ క్యాంపును ఐసోలేటెడ్ ప్రాంతంగా ప్రకటించాం’’ అని ఆర్మీ కమాండర్ షవేంద్ర సిల్వా మీడియాకు చెప్పారు.
శ్రీలంక నేవీలో 29 మందికి కరోనా పాజిటివ్
- విదేశం
- April 25, 2020
లేటెస్ట్
- తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్
- ఆపరేషన్ పాలమూరు.. రెండు పార్లమెంట్ స్థానాలను దక్కించుకునేలా ప్రధాన పార్టీల వ్యూహాలు
- సీఎం రేవంత్ -గడ్డం వంశీ | అమిత్ షాపై కేసు | కేసీఆర్ -ఫోన్ ట్యాపింగ్ | రాహుల్ నామినేషన్ | V6 తీన్మార్
- పేదల బతుకులపై ఎండదెబ్బ!
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
- బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేటు : సీఎం రేవంత్రెడ్డి
- MI vs KKR: కోల్కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై
- 34 కేజీల బంగారం, 40 కేజీల వెండి స్వాధీనం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త