corona
ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా
కరోనా వైరస్ ప్రభావంతో ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని ఎలక్షన్ కమీషన్ నిర్ణయించింది. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఆరువారాల పాటు ఎన్నికలు
Read Moreఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు కరోనా టెస్ట్
కరోనా వైరస్ ఒక దేశం నుంచి మరో దేశానికి పాకుతూ దాదాపు 149 దేశాలకు విస్తరించింది. కరోనా దెబ్బకు అన్ని దేశాలలో కలిపి 5,617 మంది చనిపోయారు. అమెరికాలో కూడా
Read Moreకరోనా ఎఫెక్ట్.. విమాన ప్రయాణాలు తగ్గవచ్చు
హైదరాబాద్, వెలుగు : కరోనా వైరస్ వల్ల మనదేశంలో విమాన ప్రయాణాలు 10 శాతం నుంచి 15 శాతం తగ్గవచ్చని కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పుర
Read Moreఫోన్ కొనాలంటే వెంటనే కొనేయండి.. ఏప్రిల్ నుంచి ఫోన్ల ధర పెంపు
ఫోన్ల రేట్లు పెరుగుతాయ్ జీఎస్టీ 18 శాతానికి పెంపు అగ్గిపుల్లలపై తగ్గింపు న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా మొబైల్ ఫోన్ల సప్లై తగ్గుతుందనే అంచనాలు ఉండ
Read Moreకాంగ్రెస్సే అతిపెద్ద కరోనా
భయంకర కరోనా కాంగ్రెస్సే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ విమర్శ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆగ్రహం హైదరాబాద్, వెలుగు: దేశానికి పట్టిన భయంకరమైన కరోనా కాంగ్రెస్సే
Read Moreబ్యాడ్న్యూస్: అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరికి సోకుతోంది. తాజాగా.. లండన్లో అప్పుడే పుట్టిన శిశువుకు కూడా కరోనా పాజి
Read Moreగూగుల్ ఉద్యోగికి కరోనా
బెంగళూరులో గూగుల్ కంపెనీలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. బెంగళూరులోని గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిందని అ
Read Moreకరోనా అలర్ట్.. అవసరమైతే రూ.5 వేల కోట్లు ఖర్చుచేస్తాం: కేసీఆర్
దేశ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తుండటంతో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కరోనాపై ప్రకటన చేశారు. వెయ్యి కాదని అవసర
Read Moreషాకింగ్ న్యూస్: పెట్రోల్, డీజిల్పై రూ. 3 పెంపు
కరోనా దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు దిగి వస్తుంటే.. కేంద్రం మాత్రం భారత్లో రేట్లు పెంచుతుంది. వాహానదారులందరూ.. క్రూడ్ ఆయిల్ ధర తగ్గ
Read Moreభారత్లో కరోనా వల్ల రెండో మృతి
68 ఏళ్ల ఢిల్లీ మహిళ కొవిడ్తో మృతి దేశంలో కరోనా రెండో మరణం నమోదైంది. ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ వైరస్కు బలైంది. ఢిల్లీలో ఆరో కరోనా కేసుగా రికార్డయి
Read Moreకరోనా ఎఫెక్ట్..స్కూళ్ల నుంచి పెళ్లిళ్ల దాకా అన్నీ బంద్
దేశంలో కరోనాకు ఇంకొకరు బలయ్యారు. ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. కేసుల సంఖ్య 81కి పెరిగింది. దీం
Read Moreకరోనా బాధిత దేశాల నుంచి వచ్చే వారిని వికారాబాద్లో ఉంచుతున్నరు
ఆరోగ్యశాఖకు సర్కార్ ఆర్డర్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హోటల్కు తరలింపు 14 రోజులు హోటల్లోనే ‘గుల్బర్గా’ పేషెంట్తో 29 మంది హైదర
Read Moreకరోనా ఎఫెక్ట్ : ఒడిశాలో స్కూళ్లు, కాలేజీలు బంద్
ఒడిశా ప్రభుత్వం కరోనాను రాష్ట్రవిపత్తుగా ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. కరోనాను డీల్ చేస
Read More












