Crop loss

రేపటి నుంచి జిల్లాలకు కేసీఆర్

ఎండిన పొలాలను పరిశీలించనున్న మాజీ సీఎం హైదరాబాద్, వెలుగు: నీళ్లందక ఎండుతున్న పొలాలను పరిశీలించేందుకు బీఆర్‌‌‌‌ఎస్  చీ

Read More

పంట నష్టం వివరాల సేకరణ

నిజాంపేట, వెలుగు: మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఆదివారం జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు

Read More

రైతులను ఆదుకోండి.. ప్రభుత్వాన్ని కోరిన బండి సంజయ్

అకాల వర్షాలతో పంట నష్టపోయిన  కౌలు రైతు దెబ్బడ నారాయణ పొలాన్ని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు.  పంట నష్టం వివరాలను అడిగి తెలుసు

Read More

ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి : పోతినేని సుదర్శన్​

కూసుమంచి, వెలుగు : ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్​ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు

Read More

మిర్చి పంట దెబ్బతినడంతో రైతు ఆత్మహత్య.. మహబూబాబాద్‌‌ జిల్లాలో ఘటన

నర్సింహులపేట, వెలుగు : వరుసగా రెండు సీజన్లలో పంట నష్టం జరగడం, పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

Read More

వర్షంతో పంట నష్టం..రైతు ఆత్మహత్య

వర్షంతో పంట  నష్టం..రైతు ఆత్మహత్య ములుగు జిల్లాలో ఘటన ధరణి పోర్టల్‌‌లో భూమి ఎక్కలేదన్న మనస్తాపంతో మెదక్‌‌ జిల్లా మహిళక

Read More

ఏపీకి మరో ముప్పు.. రైతులకు వాతావరణశాఖ అలర్ట్

ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ ముప్పు పొంచి ఉందా..? తుపాన్ రూపంలో మరో గండం రానుంది..? ఇప్పటికే తుపాన్ తో తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులను మళ్లీ అగాధంలో నెట్టేయన

Read More

నాకే సిగ్గుగా ఉంది.. చెన్నై అధికారుల తీరుపై విశాల్‌ ఆగ్రహం!

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మిచౌంగ్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ నుంచి అతి భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రాష్ట్రాలు జలదిగ్బంధం

Read More

తీరం దాటిన తర్వాత.. తుఫాన్ విధ్వంసం.. కుండపోత వర్షాలు

తుఫాన్ మిచౌంగ్ తీరం దాటింది. బాపట్ల దగ్గర తీరాన్ని దాటింది. సముద్రం నుంచి.. తుఫాన్ భూమిపైకి వచ్చేసింది. 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల విధ్వంసంతో..

Read More

నష్టపోయిన రైతులకు హడావుడిగా చెక్కులు పంచుతూ ప్రచారం

మార్చిలో వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులు తక్షణమే పరిహారం చెక్కులు ఇస్తామని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ హామీ ఎల

Read More

చైనాలో వరదలు.. కూలిన 59 వేల ఇండ్లు

37 వేల ఎకరాల్లో పంట నష్టం బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ఇప్పటిదాకా 33 మంది చనిపోయారు. మరో 18 మం

Read More

భారీ వర్షాలు, వరదలపై హైకోర్టుకు ప్రభుత్వ రిపోర్ట్

హైదరాబాద్ : తెలంగాణలో భారీ వర్షాలు, వరదలపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ అందించింది. ఆ రిపోర్టును పిటిషనర్లకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించ

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

సంగారెడ్డి (హత్నూర), వెలుగు : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నవాబుపేట్ లో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి

Read More