dead
టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు..ఐదుగురు మృతి
తమిళనాడులోని విరుదు నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. సత్తూర్ పట్టణంలోని సిప్పిపరైలో ఉన్న టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చ
Read Moreతండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు ఆత్మహత్యాయత్నం
తండ్రి చనిపోయిండని..కిరోసిన్ పోసుకుని కాల్చుకున్న కూతురు రాజాపేట, వెలుగు: తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన యాదాద్రి భు
Read Moreనెల రోజులు కష్టపడి చందాలు వేసుకొని మృతదేహం తరలింపు
తొమ్మిది నెలలుగా సౌదీలోనే డెడ్ బాడీ గుండెపోటుతో నిర్మల్ యువకుడు మృతి నర్సాపూర్(జి), వెలుగు: సౌదీలో గుండెపోటుతో మృతిచెందిన యువకుడి మృతదేహం 9 నెలల తర్వా
Read Moreమొయినాబాద్ లో కారు బీభత్సం..ఒకరు మృతి
హైదరాబాద్ మొయినాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. హై స్పీడ్ తో వెళ్తున్న కారు దాని ముందున్న బైక్ ను ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న రజాక్ అన
Read Moreహయత్ నగర్లో చిన్నవివాదం ప్రాణం తీసింది
హయత్ నగర్లో దారుణం జరిగింది. కారును బైక్ ఢీ కొట్టడంతో మొదలైన చిన్న వివాదం ప్రాణం తీసింది. ప్రశాంత్, సతీష్ అనే ఇద్దరు ప్రయాణిస్తున్న కారును శ్రీనాద్
Read Moreదిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసులో నిందితుడైన చెన్నకేశవులు తండ్రి కురమయ్య సోమవారం మృతి చెందాడు. డిసెంబర్ 26న నారాయణ్ పేట్ జిల్లా మక్తల్ మండల
Read Moreఅమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ దంపతులు మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. మృతులు ఆవుల దివ్య, రాజా గవిని గా పోలీసులు గుర్తించారు. దంపతులతో
Read Moreజూబ్లీహిల్స్ లో కుక్కను ఢీకొట్టిన బైక్.. యువకుడు మృతి
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న స్పోర్ట్స్ బైక్ కు కుక్క అడ్డువచ్చింది. కుక్కను ఢీకొని యువకుడ
Read Moreజీప్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి
మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోలాపూర్ జిల్లాలోని వైరాగ్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు జీప్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.
Read Moreమియాపూర్ లో హోటల్ లోకి దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి
మియాపూర్ లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి రెండు వాహనాలను ఢీ కొట్టి హోటల్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోటల్ లో ఉన్న
Read Moreసంగారెడ్డిలో ఘోరం: చెరువులో ఈతకెళ్లి 8వ తరగతి పిల్లలు మృతి
సరదాగా చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి ముగ్గురు పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో మంగళవారం నాడు జరిగింది. గుమ్మడిదల మండలంలోన
Read Moreడీ మార్ట్ దగ్గర ఇంటర్ విద్యార్థి మృతి..బంధువుల ఆందోళన
హైదరాబాద్ శివారు వరస్థలిపురంలో దారుణ జరిగింది. హయత్ నగర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ కు చెందిన సతీష్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఇంటర్ సెకండియర్ చదువు
Read Moreహైకోర్టు మాజీ సీజే జస్టిస్ చెన్నకేశవరెడ్డి కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పాలెం చెన్నకేశవరెడ్డి (96) కన్నుమూశారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న తన ఇంట్లో ఆయన
Read More