dead
చనిపోయిన చెట్లకి తిరిగి ప్రాణం పోస్తుండు
చెట్టు నీడనిస్తుంది.. చెట్టు ఆకలి తీరుస్తుంది.. చెట్టు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అదే చెట్టు మన గూడు కోసం నేలకొరుగుతోంది. అన్నం వండే పాత్రయ్యి అవసరం త
Read Moreవేరే వ్యక్తితో ఉంటూ..కొడుకుని కొట్టి చంపిన తల్లి
జీడిమెట్లలో దారుణం జరిగింది. కన్న కుమారుడిని కొట్టి చంపింది ఓ తల్లి. భర్తను కాదని బాలుడితో పాటు కొన్ని రోజులుగా భగత్ సింగ్ నగర్లో &nbs
Read Moreకథా రచయిత కారా మాస్టారు కన్నుమూత
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ కథా రచయిత, కారా మాస్టారుగా పేరుపొందిన కాళీపట్నం రామారావు శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో ఉన్న ఆయన శ్రీకాకుళంలోని
Read Moreబాల్కసుమన్ కు పితృవియోగం..సీఎం సంతాపం
హైదరాబాద్: చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్కు పితృ వియోగం కలిగింది. బాల్క సుమన్ తండ్రి, మెట్పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్
Read Moreస్టెరాయిడ్స్ ఇచ్చి నా అన్నను చంపేశారు
హైదరాబాద్ లోని విరించి హాస్పిటల్ దగ్గర ఆందోళనకు దిగారు పేషెంట్ బంధువులు. జ్వరంతో హాస్పిటల్ వెళ్తే.. రాంగ్ ట్రీట్ మెంట్ ఇచ్చి తన అన్నను చంపారని ఆర
Read Moreకారుపై పడ్డ కంటెయినర్..నలుగురి మృతి
జైపూర్: జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ భారీ కంటెయినర్ అదే రోడ్డుపై వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేస్తుండగా.. అదుపుతప్పి కారుమీద పడిపోయింది. దీంతో కారు నుజ్జ
Read Moreమంటల్లో చిక్కుకున్న జిప్సీ.. ముగ్గురు జవాన్లు మృతి
గంగానగర్: సైనికులు ప్రయాణిస్తున్న వాహనం మంటల్లో చిక్కుకోవడంతో పలువురు జవాన్లు మృత్యువాత పడిన ఘటన రాజస్థాన్లోని గంగానగర్లో
Read Moreతేనేటీగల మంట అంటిస్తుండగా ప్రమాదం.. వ్యక్తి సజీవ దహనం
నారాయణపేట జిల్లా : మక్తల్ లో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు మంటలు అంటుకొని వ్యక్తి సజీవ దహనమయ్యాడు. బస్సులో తేనేటీగల తుట్టెకు మంట అంటిస్తుండ
Read Moreపొలంలో ఇద్దరమ్మాయిలు మృతి.. ఒకరి పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. ఉన్నావ్ జిల్లా బబురహ గ్రామంలోని పంట పోలాల్లో ముగ్గురు అమ్మాయిలు అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించారు. వెంటన హాస్ప
Read Moreతమ్ముడు చనిపోయాడని తెలిసి గుండెపోటుతో అన్న మృతి
రామచంద్రాపురం/జిన్నారం, వెలుగు: తమ్ముడు చనిపోయాడని తెలిసి గుండెపోటుతో అన్న కుప్పకూలిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో చోటుచేసుకుంది. జి
Read Moreడాక్టర్ల నిర్లక్ష్యం..కడుపులోనే పసికందు మృతి
కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ మహిళ గర్భంలోనే శిశువును పోగోట్టుకోవాల్సి వచ్చింది. మాచారెడ్డి మండలం చుక్కాపూర్
Read Moreట్యాంకర్ ను ఢీ కొట్టిన కారు.. తండ్రీకొడుకు మృతి
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను కారు ఢీ కొట్టడంతో ఇద్దరు తండ్రీ కొడుకు మృతి చెందగా మ
Read Moreబైక్ ను ఢీ కొట్టిన లారీ..యువకుడు మృతి
కూకట్పల్లిలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీ కొనడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ప్రక
Read More