dead
కరోనాతో ఏపీ కాపు కార్పోరేషన్ తొలి ఛైర్మన్ మృతి
ఏపీ కాపు కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ చలమశెట్టి రామానుజయ కరోనాతో మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామానుజయ ఇటీవల కరోనా లక్షణాలతో విజయ
Read Moreసెలబ్రిటీల ఫిట్ నెస్ ట్రైనర్ సత్నాం ఖత్రా గుండెపోటుతో మృతి
ప్రముఖ మోడల్, బాడీ బిల్డర్, సెలబ్రిటీల ఫిట్ నెస్ ట్రైనర్ సత్నాం ఖత్రా హఠాత్తుగా మరణించారు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు వ
Read Moreశ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు మృతి.. మరో 9 మందికి గాయాలు శ్రీకాకుళం: పలాస మండలం నెమలి నారాయణ పురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై బోలెరో వాహనం ప్రమాదానిక
Read Moreమహాకళ తిరుపతి రెడ్డి కన్నుమూత
కరీంనగర్ జిల్లా : స్వాతంత్ర్య సమరయోధుడు మహాకళ తిరుపతి రెడ్డి(91) కన్నుమూశారు. కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన మహాకళ
Read Moreజోధ్ పూర్ లో ఒకే ఫ్యామిలీలో 11మంది సూసైడ్?
అనుమానాస్పద మృతిగా భావిస్తున్న పోలీసులు రాజస్థాన్లోని జోధ్ పూర్ లో ఘటన రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఒ కే ఫ్యామిలీకి చెందిన 11
Read Moreతిరుపతిలో శానిటైజర్ తాగి నలుగురు మృతి
తిరుపతిలో శానిటైజర్ తాగి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం నాడు తిరుపతిలోని స్కావెంజర్స్ కాలనీలో జరిగింది. మృతులను స్కావెంజర్స్ క
Read Moreమహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు పాటిల్ మృతి
కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు పాటిల్ నీలంగేకర్ ఇవాళ(బుధవారం) కన్నుమూశారు. 91 ఏళ్ల శివాజీరావు ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు.
Read Moreశానిటైజర్ తాగి ముగ్గురు మృతి.. రహస్యంగా అంత్యక్రియలు చేసిన బంధువులు
కడప జిల్లా పెండ్లిమర్రిలో విషాదం చోటుచేసుకుంది. మద్యానికి అలవాటుపడ్డ కొంతమంది శానిటైజర్ తాగి మృతిచెందారు. మొత్తం పదిమంది శానిటైజర్ తాగినట్లు సమాచారం.
Read Moreకరెంట్ షాకుతో రైతు దంపతుల మృతి
అనాథలైన ఇద్దరు చిన్నారులు గజ్వేల్,వెలుగు: గ్రామమంతా వన భోజనాలకు సిద్ధమవుతున్న వేళ పొలంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో దంపతులు మృతిచెందటం పెను విషాదాన్ని
Read Moreకరోనా పేషెంట్ పారిపోయిండు…శవమై కనిపించిండు
భద్రాద్రికొత్తగూడెంలో ఘటనభద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఐసోలేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఇద్దరు చనిపోవటంతో భయంతో అక్కడి నుంచి పారిపోయినపేషెంట్.. మర
Read Moreరైతుది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యే..వేలురుకు బీజేపీ నేతలు
సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో ఎస్సీ వర్గానికి చెందిన బ్యాగరి నరసింహులు పురుగుల మందు తాగి మరణించడం పట్ల బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి
Read Moreహోం క్వారంటైన్ భయం: తుంగభద్రలో శవమైన సింధూరెడ్డి
శనివారం తెల్లవారుజామున.. జోగులాంబ గద్వాల జిల్లాలోని కలుగొట్ల గ్రామంలోని వాగులో సింధూ రెడ్డి(28) ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. పోలీసులు, రెస్క్యూ టీమ్ అం
Read Moreకొలంబియాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ 9 మంది జవాన్లు మృతి
కొలంబియాలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది జవాన్లు మరణించారు. ఇద్దరు గల్లంతయ్యారు. మరో ఆరుగురు గాయపడ్డారు. కొలంబియా ఆగ్నేయ ప్రా
Read More