మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోలాపూర్ జిల్లాలోని వైరాగ్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు జీప్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా..మరో 10 మంది గాయపడ్డారు. ఇవాళ( శుక్రవారం) తెల్లవారుజామున 2 గంటల సమయంలో బస్సు బార్షి వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.
see more news
రివ్యూ: భీష్మ
క్రికెట్కు గుడ్బై చెప్పిన ఇండియన్ బౌలర్
Maharashtra: Four people dead, 10 other injured in a collision between a jeep and a state transport bus in Vairag area of Solapur district, earlier today. pic.twitter.com/yJlbl46FsC
— ANI (@ANI) February 21, 2020