జీప్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి

జీప్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి

మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోలాపూర్ జిల్లాలోని వైరాగ్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు  జీప్ ను ఢీ కొట్టింది. ఈ  ప్రమాదంలో నలుగురు మృతి చెందగా..మరో 10 మంది గాయపడ్డారు. ఇవాళ( శుక్రవారం) తెల్లవారుజామున 2 గంటల సమయంలో బస్సు బార్షి వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

see more news

రివ్యూ: భీష్మ

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇండియన్ బౌలర్