Delhi

అమిత్​షాకు మోదీ రూట్​క్లియర్ చేస్తున్నరు: కేజ్రీవాల్​

న్యూఢిల్లీ: బీజేపీలో వారసత్వ యుద్ధం జరుగుతోందని ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ అన్నారు. ప్రధాని మోదీ తన వారసుడిగా అమిత్ షాకు మార్గం సుగమం చేస్తున్న

Read More

ఆరో విడత పోలింగ్ ప్రారంభం..

న్యూఢిల్లీ:  ఆరో విడత లోక్ సభ ఎన్నికలకు పోలింగ్  ప్రారంభమయ్యింది. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో 58 స్థానాలకు  ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలయ్యి

Read More

ఇవాళ ఆరో విడత ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో పోలింగ్

ఆరో విడతలో 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో పోలింగ్ ఢిల్లీలో క్లీన్ స్వీప్​పై కన్నేసిన బీజేపీ కూటమిగా బరిలో ఆప్, కాంగ్రెస్ 1.52 కోట్ల మంది ఓటర్లు.. 1

Read More

పరువు నష్టం దావా కేసులో దోషిగా మేథా పాట్కర్

పరువు నష్టం దావా కేసులో నర్మదా బచావో యాక్టివిస్ట్ మేథా పాట్కర్ ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా వేసిన పరువు నష్టం కేసులో ర

Read More

viral video: లంగా, జాకెట్లు వేసుకున్న ప్రొఫెసర్లు: ప్యాంటు, షర్ట్‌లో పంతులమ్మలు

సొసైటీలో అవరేర్‌నెస్ కల్పించడంలో టీచర్లు ముందుంటారు. మంచి చెడు చెప్పడానికి ఏమాత్రం వెనుకాడరు సదువు చెప్పే సార్లు. కానీ ఇక్కడ కాస్త వెరైటీగా జరిగి

Read More

ముగిసిన లోక్సభ ఆరో దశ ఎన్నికల ప్రచారం

లోక్సభ 6వ దశ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్ స్థానాలకు ఈనెల 25న ఉదయం 7గంటల నుంచి పోలింగ్ జరగను

Read More

పంజాబ్​లో భట్టి..ఢిల్లీలో బల్మూరి  ప్రచారం

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల ఆరో విడతలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం పంజాబ్‌ వెళ

Read More

ఉత్తరాది రాష్ట్రాల్లో హీట్‌వేవ్.. అత్యధికంగా ఢిల్లీలో 47.4 డిగ్రీలు

 న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా ఉత్తరాది రాష్ట్రాలు ఎండ వేడికి కుతకుతా ఉడుకుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులతో

Read More

వందల ఏండ్లైనా... తుప్పు పట్టని ఇనుప స్తంభం?

ఏ ఇనుప వస్తువైనా కొన్నాళ్లకు తుప్పు పట్టడం సహజం. కానీ.. ఈ ఇనుప స్తంభం మాత్రం కొన్ని వందల ఏండ్ల నుంచి గాలి, తేమని తట్టుకుని చెక్కుచెదరలేదు. పైగా ఇది తీ

Read More

ఇంటి నుంచి ఓటు వేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి  ఢిల్లీలో  ఓటు వేశారు.  

Read More

ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ఓఖ్లా ప్రాంతంలో ఉన్న ఓ బాంక్వెట్ హాల్‌లో మే 17వ తేదీ శుక్రవారం ప్రమాదవశాత్

Read More

స్వాతి మలివాల్​పై దాడి..  మౌనం వీడని కేజ్రీవాల్

లక్నో: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై జరిగిన దాడిపై స్పందించేందుకు పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ నిరాకరించారు. ఈ సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్

Read More