Delhi

ఇంటి నుంచి ఓటు వేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి  ఢిల్లీలో  ఓటు వేశారు.  

Read More

ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ఓఖ్లా ప్రాంతంలో ఉన్న ఓ బాంక్వెట్ హాల్‌లో మే 17వ తేదీ శుక్రవారం ప్రమాదవశాత్

Read More

స్వాతి మలివాల్​పై దాడి..  మౌనం వీడని కేజ్రీవాల్

లక్నో: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై జరిగిన దాడిపై స్పందించేందుకు పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ నిరాకరించారు. ఈ సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్

Read More

కేజ్రీవాల్ ప్రతిష్టకు కాల పరీక్ష

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత  కేజ్రీవాల్ ఇటీవల తన భవిష్యత్తును ప్రకటించారు.  సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే 2024 జూన్‌‌&zw

Read More

MS Dhoni: 23 రోజులు.. 2100 KM ప్రయాణం.. ధోని కలిసేందుకు అభిమాని సాహసం

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనికి ఉన్న ఆదరణ, అభిమానం మాటల్లో వర్ణించలేనిది. నాలుగేళ్ల క్రితం(15 ఆగస్ట్ 2020) అంతర్జాతీయ క్రికె

Read More

'వాషింగ్ మెషిన్ కా కాలా జాదూ' ఆప్​ వినూత్న ప్రచారం

న్యూఢిల్లీ: 'వాషింగ్ మెషిన్ కా కాలా జాదూ' పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం ఢిల్లీలో వినూత్న రీతిలో ప్రచారాన్ని ప్రారంభించింది. దేశంలో నెలకొన్న

Read More

లక్నోకు ఢిల్లీ దెబ్బ

    19 రన్స్‌‌‌‌ తేడాతో క్యాపిటల్స్‌‌‌‌ విజయం     మెరిసిన పోరెల్, స్టబ్స్&z

Read More

ఇన్‌కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి

న్యూఢిల్లీ:  ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో ఓ అధికారి మృతి చెందాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఐటీఓ ప్రాంతంలో చోటు

Read More

కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉంటున్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఓ అంగంతకుుడు జైలు అధికారులకు ఫోన్ చేసి జైలును బాంబు పెట్టి పెలుస్తానని బెదిరిం

Read More

ఢిల్లీ ఎయిర్ పోర్టుతో పాటుగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపు

ఢిల్లీ విమానాశ్రయంతో పాటుగా నగరంలోని దాదాపు 20 ఆసుపత్రులకు   బెదిరింపు ఈమెయిల్స్ వచ్చింది.  ఇందులో  దీప్ చంద్ బంధు హాస్పిటల్, GTB హాస్ప

Read More

కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ లీడర్‌పై దాడి జరిగిందని ఆరోపణ

ఢిల్లి సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆ పార్టీ నాయకురాలిపై దాడి జరిగిందని వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు స్వాతి మలివా

Read More

50 రోజుల తర్వాత జనంలోకి కేజ్రీవాల్..

 ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.  50 రోజుల జైలు జీవితం తర్వాత కేజ్రీవాల్ బయటకొచ్చారు. లిక్కర్ స్కాంలో సుప్రీంకోర్టు మ

Read More

కవిత బెయిల్ పిటిషన్ విచారణ.. మే 24కు వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో  విచారణ జరిగింది. విచారణ సందర్బంగా ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. 

Read More