Dharna

కప్పలవాగుకు నీళ్లు వదలాలని ధర్నా

బాల్కొండ, వెలుగు: ప్యాకేజీ 21 ద్వారా కప్పల వాగు, పెద్దవాగుకు  సాగు నీరు వదలాలని డిమాండ్  చేస్తూ గురువారం భీంగల్‌‌‌‌లో బీ

Read More

ప్రభుత్వ పల్లె దవాఖాన వైద్యుల ఆందోళన

హైదరాబాద్ కోఠిలోని కమీషనర్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మిషన్ డైరెక్టర్ ఎన్ హెచ్ యం కార్యాలయం ముందు వైద్యులు ఆందోళన చేపట్టారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం

Read More

తునికాకు సేకరణ టెండర్లను పూర్తి చేయాలి

    ఫారెస్ట్​ ఆఫీస్​ ఎదుట కార్మికుల ధర్నా భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తునికాకు సేకరణ టెండర్లను పూర్తి చేసి, ప్రూనింగ్​ పనులను

Read More

సదర్మాట్‌ వరి ఆయకట్టుకు నీళ్లివ్వాలని.. ధర్మాజీపేట మెయిన్​ రోడ్డుపై రైతుల ధర్నా

కడెం, వెలుగు :  నిర్మల్​ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి సదర్మాట్ ఆనకట్ట నుంచి ఆయకట్టు చివరి పంటల వరకు సాగునీళ్లివ్వాలని కొత్త మద్దిపడగ,పాత మ

Read More

ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేయాలని రాస్తారోకో

హసన్ పర్తి, వెలుగు:  పంట సాగుకు ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పలువురు రైతులు ఆందోళనకు దిగారు. కమలాపూర్ మండలం శంభునిపల్

Read More

బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా

కాశీబుగ్గ, వెలుగు:  వరంగల్​ సిటీలోని కరీమాబాద్​ సెంటర్​లో సీఐటీయు నాయకులు ఆదివారం   బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో ధర్నా

Read More

కలెక్టరేట్ ​వద్ద టీఎన్జీవోల ధర్నా

మెదక్, వెలుగు: అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్

Read More

పల్లీకి రూ.10 వేల మద్దతు ధర చెల్లించాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వేరుశనగ పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని రైతులు మంగళవారం రోడ్డెక్కారు. నాగర్​కర్నూల్​ వ్యవసా

Read More

హుజూరాబాద్‌‌‌‌లో మున్సిపల్ కార్మికుల ధర్నా

హుజూరాబాద్‌‌‌‌, వెలుగు: మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని హుజూరాబాద్‌‌‌‌లో మున్సిపల్ కార్మికులు

Read More

హనుమకొండ జిల్లాలో..తాగు నీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నా

శాయంపేట, వెలుగు : గత 15 రోజులుగా హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గారమంలో తాగు నీరు రావడం లేదని, పంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదని ఎస్ఎఫ్

Read More

బీసీలను విస్మరిస్తే సహించం: ఆర్. కృష్ణయ్య

న్యూఢిల్లీ, వెలుగు: దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలవి భిక్షపు బతుకులు కావని, ఆ వర్గాన్ని విస్మరిస్తే సహించబోమని కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంఘం అధ

Read More

డెడ్​బాడీల మీద గాయాలు.. భువనగిరి స్టూడెంట్స్​ మరణాలపై వీడని సస్పెన్స్

యాదాద్రి, వెలుగు : భువనగిరి ఎస్సీ హాస్టల్​లో ఇద్దరు టెన్త్​ స్టూడెంట్ల మరణంపై  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి బాడీలపై గాయాలున్నాయని కుటుంబసభ్య

Read More

రెండు నెలలుగా జీతాలు పడలేదు..కామారెడ్డిలో కార్మికుల ధర్నా

కామారెడ్డి, వెలుగు :  రెండు నెలలుగా జీతాలు వేయకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని కామారెడ్డి మున్సిపల్ కార్మికులు వాపోయారు. మంగళవారం ఉదయ

Read More