Dharna

మత్స్య శాఖ అధికారిని సస్పెండ్ చేయాలి

సూర్యాపేట, వెలుగు: సంఘం తీర్మానం లేకుండా గ్రామానికి సంబంధం  లేని వ్యక్తులకు  మత్స్య  సహకార సొసైటీ లో సభ్యత్వం ఇచ్చిన  జిల్లా మత్స్

Read More

పులికల్ రోడ్డు పూర్తి చేయాలని ధర్నా

అయిజ, వెలుగు: అయిజ నుంచి పులికల్  వరకు 17 కిలోమీటర్ల కొత్త రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని తుపత్రాల, మేడికొండ, పులికల్  తదితర గ్రామాల ప్ర

Read More

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల ధర్నా

పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెంలో తాగు నీళ్ల కోసం గిరిజన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఎస్టీ కాలనీలో వారం రోజుల నుంచి

Read More

కప్పలవాగుకు నీళ్లు వదలాలని ధర్నా

బాల్కొండ, వెలుగు: ప్యాకేజీ 21 ద్వారా కప్పల వాగు, పెద్దవాగుకు  సాగు నీరు వదలాలని డిమాండ్  చేస్తూ గురువారం భీంగల్‌‌‌‌లో బీ

Read More

ప్రభుత్వ పల్లె దవాఖాన వైద్యుల ఆందోళన

హైదరాబాద్ కోఠిలోని కమీషనర్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మిషన్ డైరెక్టర్ ఎన్ హెచ్ యం కార్యాలయం ముందు వైద్యులు ఆందోళన చేపట్టారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం

Read More

తునికాకు సేకరణ టెండర్లను పూర్తి చేయాలి

    ఫారెస్ట్​ ఆఫీస్​ ఎదుట కార్మికుల ధర్నా భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తునికాకు సేకరణ టెండర్లను పూర్తి చేసి, ప్రూనింగ్​ పనులను

Read More

సదర్మాట్‌ వరి ఆయకట్టుకు నీళ్లివ్వాలని.. ధర్మాజీపేట మెయిన్​ రోడ్డుపై రైతుల ధర్నా

కడెం, వెలుగు :  నిర్మల్​ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి సదర్మాట్ ఆనకట్ట నుంచి ఆయకట్టు చివరి పంటల వరకు సాగునీళ్లివ్వాలని కొత్త మద్దిపడగ,పాత మ

Read More

ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేయాలని రాస్తారోకో

హసన్ పర్తి, వెలుగు:  పంట సాగుకు ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పలువురు రైతులు ఆందోళనకు దిగారు. కమలాపూర్ మండలం శంభునిపల్

Read More

బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా

కాశీబుగ్గ, వెలుగు:  వరంగల్​ సిటీలోని కరీమాబాద్​ సెంటర్​లో సీఐటీయు నాయకులు ఆదివారం   బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో ధర్నా

Read More

కలెక్టరేట్ ​వద్ద టీఎన్జీవోల ధర్నా

మెదక్, వెలుగు: అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్

Read More

పల్లీకి రూ.10 వేల మద్దతు ధర చెల్లించాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వేరుశనగ పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని రైతులు మంగళవారం రోడ్డెక్కారు. నాగర్​కర్నూల్​ వ్యవసా

Read More

హుజూరాబాద్‌‌‌‌లో మున్సిపల్ కార్మికుల ధర్నా

హుజూరాబాద్‌‌‌‌, వెలుగు: మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని హుజూరాబాద్‌‌‌‌లో మున్సిపల్ కార్మికులు

Read More

హనుమకొండ జిల్లాలో..తాగు నీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నా

శాయంపేట, వెలుగు : గత 15 రోజులుగా హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గారమంలో తాగు నీరు రావడం లేదని, పంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదని ఎస్ఎఫ్

Read More