కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ సిటీలోని కరీమాబాద్ సెంటర్లో సీఐటీయు నాయకులు ఆదివారం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. ఢిల్లీలో రైతుల గిట్టుబాటు ధర కోసం రైతులు నిరసన చేస్తుండగా.. రైతుల పోలీసులు కాల్పులు జరిపారని, కరణ్ సింగ్తో పాటు మరో ఐదుగురు రైతులు పోలీసులు కాల్పుల్లో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు, రైతు సంఘల నాయకులు ఉన్నారు.
బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
- వరంగల్
- February 26, 2024
లేటెస్ట్
- కేంద్ర ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛను హరిస్తోంది : కోదడంరాం
- బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతోంది : బండి సంజయ్
- పాతరాజంపేటలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత
- గ్రాండ్ గా మేడే వేడుకలు
- కాంగ్రెస్ ప్రజాపాలనను అందిస్తోంది
- మైసమ్మను దర్శించుకున్న దీపా దాస్ మున్షీ
- మద్యం నిల్వలపై దృష్టి పెట్టాలి : సౌరబ్
- కోడ్ ముగియగానే అన్ని గ్యారంటీలు అమలు : ఎమ్మెల్యే విజయరమణారావు
- గ్రూప్–1 ఎగ్జామ్కు పకడ్బందీ ఏర్పాట్లు
- కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- SRH vs RR: 30వేల టికెట్స్ 5 నిమిషాల్లో సోల్డ్ ఔట్.. జోరుగా బ్లాక్ దందా.. ఫ్యాన్స్ ఫైర్