బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా

బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా

కాశీబుగ్గ, వెలుగు:  వరంగల్​ సిటీలోని కరీమాబాద్​ సెంటర్​లో సీఐటీయు నాయకులు ఆదివారం   బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో ధర్నా చేశారు.  ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు  మాట్లాడుతూ..   ఢిల్లీలో రైతుల గిట్టుబాటు ధర కోసం రైతులు  నిరసన చేస్తుండగా..  రైతుల  పోలీసులు   కాల్పులు జరిపారని, కరణ్​ సింగ్​తో పాటు మరో ఐదుగురు రైతులు పోలీసులు కాల్పుల్లో చనిపోయారని  ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు, రైతు సంఘల నాయకులు  ఉన్నారు.