Dharna

తాగడానికి నీళ్లు లేవు..ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  ఖాళీ బిందెలతో  నిరసన తెలిపారు.

Read More

అనర్హులకు డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇచ్చారని ..మోతెలో బాధితుల ధర్నా

మునగాల(మోతె),వెలుగు :  సూర్యాపేట జిల్లా మోతె మండలంలో డబుల్​ బెడ్​రూం ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బుధవారం బాధితులు  తహసీల్దార్

Read More

బిల్లుల కోసం మిషన్ భగీరథ ఆఫీసు ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా

హైదరాబాద్, వెలుగు: పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఎర్రమంజిల్‌‌లోని మిషన్ భగీరథ ఆఫీసు ఎదుట ఇంట్రా కాంట్రాక్టర్లు సోమ

Read More

స్వాగత తోరణంపై పురుగు మందు డబ్బాతో రైతు నిరసన

జగిత్యాల జిల్లాలో ఓ రైతు వినూత్నంగా నిరసన చేపట్టాడు. మల్లాపూర్ మండలం కొత్తదామరాజ్ పల్లిలో నారాయణ రెడ్డి అనే రైతు పురుగుల మందు డబ్బాతో గ్రామంలోని

Read More

మక్కలు, వడ్లు కొంటలేరని.. రైతుల రాస్తారోకో

కమలాపూర్/ మహబూబాబాద్​​ అర్బన్, వెలుగు: కొనుగోలు కేంద్రానికి మక్కలు తీసుకువచ్చి 20 రోజులైనా  కొనడంలేదంటూ హన్మకొండ జిల్లా కమలాపూర్​లో సోమవారం రైతుల

Read More

వడ్లను తరలించాలని.. రైతులు కన్నెర్ర

లారీలు లేక ఎక్కడి  ధాన్యం అక్కడే  ఎమ్మెల్యే మదన్​ రెడ్డి  సొంతూర్లోనూ రైతులకు తప్పని తిప్పలు కౌడిపల్లి, రామాయంపేట,శివ్వంపేట,

Read More

15 రోజులైనా వడ్ల పైసలు పడలే.. 

మెట్ పల్లి, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో కొన్న వడ్లకు 48గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి 15 రోజులు దాటినా ఇంకా చెల్లించడం లేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక

Read More

గాంధీలో కరోనా పేషెంట్ కేర్ సిబ్బంది ధర్నా

పద్మారావునగర్, వెలుగు: ప్రాణాలకు తెగించి పని చేసిన తమను విధుల్లో నుంచి తొలగించడం దారుణమని కరోనా పేషెంట్ కేర్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమను తిరిగ

Read More

కోరుట్లలో రోడ్లపై రైతుల ధర్నా

జగిత్యాల జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. కొరుట్లలో ధాన్యం కొనుగోలు చేయటం లేదని రోడ్లపై నిరసన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ లో పడిగాపులు కాస్తున్న ధాన్య

Read More

పురుగుల మందుతో రైతుల ధర్నా..

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుంది రాష్ట్రంలో రైతుల పరిస్థితి. ఓ వైపు ఆకాల వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులను రైస్ మిల్లర్ల

Read More

వాటర్ బోర్డు ఆఫీసు ముందు  బీజేపీ కార్పొరేటర్ల మెరుపు ధర్నా

వాటర్ బోర్డు ఆఫీసు ముందు  బీజేపీ కార్పొరేటర్ల మెరుపు ధర్నా సీవరేజీ పనులు చేయడం లేదంటూ ఆందోళన హైదరాబాద్, వెలుగు:  సీవరేజీ పనులు చేయ

Read More

ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతులు వినూత్న నిరసన

అకాల వర్షం అన్నదాతకు తీరని శోకాన్ని మిగిల్చింది. అరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలవడంతో రైతులు దిక్కతోచని స్థితిలో ఉన్నారు. ఉరుములు, మెరుపులతో కూడి

Read More

తడిసిన ధాన్యం కొనాల్సిందే.. లేదంటే... రైతుల హెచ్చరిక

అకాల వర్షాలు  రైతులను నట్టేట ముంచాయి. వడగండ్ల వాన చేతికొచ్చిన పంటను నీటిపాలు చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా తడిసిపోవడంతో రైతు

Read More